మతతత్వ, పెట్టుబడిదారీ బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు వామపక్షాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డీ రాజా పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఆయనకు 28వ ఢిల్లీ పర్యటన కావడం గమనార్హం. శుక్రవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భ�
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు (temperature) పడిపోతున్నాయి. గురువారం ఉదయం అత్యంత శీతలమైన పరిస్థితులు నెలకొన్నాయి (seasons coldest morning).
‘నేను ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నాను. ఈ పర్యటనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదు. లోక్సభ సమావేశాల్లో పాటించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చించి, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి నిధులు రాబడతా�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలి నాణ్యత మెరు
సీఎం రేవంత్రెడ్డి సోమవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబం నిర్వహించే ఓ ఫంక్షన్లో ఆయన పాల్గొనున్నారు. అనంతరం కాం గ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ �
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. సోమవారం దేశ రాజధానికి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపా
Mother Kills Daughter | సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మహిళ భావించింది. అయితే ఆమెకు కుమార్తె ఉండటంతో ఆ వ్యక్తి కుటుంబం నిరాకరించింది. దీంతో దిగులు చెందిన ఆ మహిళ ఆ విసుగులో కన్న బిడ్డను హత్య చేసిం
Most Polluted City | అత్యంత కాలుష్య నగరాల జాబితాలో (Most Polluted City) ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 379తో తొలి స్థానంలో నిలిచింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ లెవల్స్ 400 కూడా దాటాయి.
Air Pollution | దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. ఓ వైపు కాలుష్యంతో ఇబ్బందులుపడుతుండగా.. మరో వైపు భారీ మంచుదుప్పటి నగరాన్ని కమ్మేసింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్యం నిర�
గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి రాష్ర్టాన్ని దివాలా తీయించిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారుకు మరో భంగపాటు ఎదురైంది. ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హి�