Man threatens Woman judge | ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి మహిళా జడ్జిని బెదిరించాడు. ‘బయటకు రా.. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించాడు. ఈ సంఘటన వల్ల మానసిక వేదనకు గురైన తాను ఒక దశలో రాజీనామా చేయాలని భావించినట్లు ఆ మహిళా న్యాయమూ�
కాంగ్రెస్లో ఢిల్లీ పెద్దలపై అడుగడుగున ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై ముఖ్యనేత వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప�
Building Collapses | తూర్పు ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీస�
తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మునగనూర్ టెలిఫోన్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాంకు ఢిల్లీకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందజే�
బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో ఆల్టైమ్ హైగా నిలిచాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి తులం విలువ రూ.70 పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా రూ.98,170గా నమోదైంది. బుధవార
Gold Price | బంగారం ధర తగ్గేదెలేదని అంటున్నది. రోజుకు ధర పెరిగిపోతున్నది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ (Delhi)లోని ద్వారకా కోర్టు (Dwarka court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగరంలో కేవలం 3 రోజులున్నా.. ఆ వ్యక్తికి రోగాలు (ఇన్ఫెక్షన్లు) సోకటం ఖాయమని అన్నార�
Earthquake | అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. బాగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తిం�
Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పెరిగింది. రూ.50 పెరిగి.. పది గ్రాముల బంగారం ధర రూ.96,450కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా పేర్కొంది. మరో వైపు 99.5 శాతం ప్యూరిటీ గోల్డ�
Foreign Nationals | వీసాల (VISAs) గడువు దాటిపోయినా తిరిగి స్వదేశాలకు వెళ్లిపోకుండా అక్రమంగా ఇక్కడే ఉంటున్న 15 మంది విదేశీయుల (Foreigners) ను భారత్ (India) వెనక్కి పంపింది. భారత్ వెనక్కి పంపిన 15 మందిలో ఇద్దరు బంగ్లాదేశీయులు, 12 మంది నైజ
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో నగరంలోని విమానాశ్రయంలో దాదాపు 205 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సుమారు 50 విమానాలను దారి మళ్లించారు.
Woman Killed By Live-In-Partner | మణిపూర్కు చెందిన మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉందని సహజీవనం చేస్తున్న వ్యక్తి అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మణిపూర్కు చెందిన నిందితుడ్ని అరెస�
Dust Storm : తీవ్రంగా దుమ్ము తుఫాన్ వల్ల.. ఢిల్లీలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది పడ్డారు. సుమారు 205 విమానాలు ఆలస్యం అయ్యాయి.