అధిక రాబడి పేరుతో అమాయకుల నుంచి రూ.4.48కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన జితేందర్ చౌబే వృత్త�
Gold Rate | బంగారం ధరలు మరోసారి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బులియన్ మార్కెట్లో ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్
Man Kills Teen After Catching With Wife | భార్యతో సన్నిహితంగా కనిపించిన యువకుడ్ని ఒక వ్యక్తి హత్య చేశాడు. గ్యాస్ సిలిండర్తో పలుసార్లు తలపై కొట్టి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Gold | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ధర స్వల్పంగా దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.490 తగ్గి.. తులం రూ.96,540కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిప
Fire accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఓ కోచింగ్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా వాతావరణంలో మార్పు సంభవించింది. దుమ్ము తుఫాన్, ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు స్వల్పంగా వడగళ్ల వాన కురిసింది.
Chinese Man Arrested | విమానం గాలిలో ఉండగా దొంగతనం జరిగింది. తమ డెబిట్, క్రెడిట్ కారులు చోరీ అయ్యాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. చైనా జాతీయుడు కూర్చొన్న సీటు కింద ఒక క్రెడిట్ కార్డును విమాన సిబ్బంది గుర్త�
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) ప్రొఫెసర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం నియమితులయ్యారు. భారతీయ న్యాయ విద్యలోఇదో వినూత్న అధ్యాయమని ఎన్ఎల్యూ ఈ సందర్�
Massive Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. పితంపుర (Pitampura)లోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (Sri Guru Gobind Singh College of Commerce)లో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
USBRL | ఢిల్లీ నుంచి శ్రీనగర్కు రైలు ద్వారా చేరాలనే కల నెరవేరింది. తొలిసారిగా బుధవారం భద్రతా దళాలతో రైలు ఢిల్లీ నుంచి ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా (USBRL) రైలు లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలును ప్రత్యేకం
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగడం.. సోమవారం బీసీసీఐ (BCCI) కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో క్రీడా వినోదం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికల్ని మాత్�
Indira Gandhi | అది మార్చి, 1971.. పాకిస్థానీ నియంత పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం సాగిస్తున్న బెంగాలీలపై పాకిస్థానీ సైన్యం ఆపరేషన్ సెర్చ్లైట్ పేరిట దారుణ మారణకాండ సాగిస్తున్న కాలం.. స్వతంత్ర బంగ్లాదేశ్ పోర�