Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
స్వదేశం వేదికగా జరుగనున్న అంతర్జాతీయ సిరీస్ల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్లో కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ను ఢిల్లీకి
మంత్రివర్గ విస్తరణ జరిగి 24 గంటలు గడిచిన తర్వాత కూడా శాఖల కేటాయింపు తతంగం ఇంకా పూర్తికాలేదు. శాఖల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్లో కొత్త కుంపటి రాజేస్తున్నట్టే కనిపిస్తున్నది. పలువురు కీలక నేతలకు సంబంధిం
Gold-Silver Price | ప్రపంచ వ్యాప్తంగా బలమైన సంకేతాల మధ్య సోమవారం రాజధాని ఢిల్లీ నగరంలో వెండి మరోసారి సరికొత్త గరిష్టాలను తాకింది. రూ.1000 పెరగడంతో కిలోకు రూ.1,08,100 పెరిగింది. మరో వైపు 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.280 తగ్గి తు�
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి పయణమవుతారు. మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానంతో చర్చ�
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. రూపాయి బలహీనపడడంతో పుత్తడి ధర ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రూ.70 పెరిగి తులానికి రూ.99వేలకు చ
Covid Death | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. ఇటీవల రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారితో ఇప్పటికే ఢిల్లీలో కొవిడ్తో మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనల�
Woman, Sons Kill Husband's Second Wife | మొదటి భార్య, ఆమె పిల్లలు కలిసి భర్త రెండో భార్యను హత్య చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Constable Steals Cash, Jewellery | పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ కార్యాలయానికి కన్నం వేశాడు. స్పెషల్ సెల్ నుంచి రూ.51 లక్షల నగదు, నగలను చోరీ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ పోలీస్ కానిస్టేబుల�
బీజేపీ పాలిత ఢిల్లీలో మురికివాడల ధ్వంసంతో వందలాది కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. చుట్టుపక్కల ఇండ్లల్లో పనిమనిషిగా జీవనం సాగిస్తున్న అనేకమంది మహిళలు ఉపాధి కోల్పోయి ఆవేదనకు గురవుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది.
నికార్సైన మాదిగ నేతకే మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో రాహుల్ గాంధీని కలవటానికి ఢిల్లీ వెళ్లిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైనట్టు సమాచారం.