Fire accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఓ కోచింగ్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా వాతావరణంలో మార్పు సంభవించింది. దుమ్ము తుఫాన్, ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు స్వల్పంగా వడగళ్ల వాన కురిసింది.
Chinese Man Arrested | విమానం గాలిలో ఉండగా దొంగతనం జరిగింది. తమ డెబిట్, క్రెడిట్ కారులు చోరీ అయ్యాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. చైనా జాతీయుడు కూర్చొన్న సీటు కింద ఒక క్రెడిట్ కార్డును విమాన సిబ్బంది గుర్త�
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) ప్రొఫెసర్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం నియమితులయ్యారు. భారతీయ న్యాయ విద్యలోఇదో వినూత్న అధ్యాయమని ఎన్ఎల్యూ ఈ సందర్�
Massive Fire | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. పితంపుర (Pitampura)లోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (Sri Guru Gobind Singh College of Commerce)లో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
USBRL | ఢిల్లీ నుంచి శ్రీనగర్కు రైలు ద్వారా చేరాలనే కల నెరవేరింది. తొలిసారిగా బుధవారం భద్రతా దళాలతో రైలు ఢిల్లీ నుంచి ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా (USBRL) రైలు లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలును ప్రత్యేకం
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగడం.. సోమవారం బీసీసీఐ (BCCI) కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో క్రీడా వినోదం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికల్ని మాత్�
Indira Gandhi | అది మార్చి, 1971.. పాకిస్థానీ నియంత పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం సాగిస్తున్న బెంగాలీలపై పాకిస్థానీ సైన్యం ఆపరేషన్ సెర్చ్లైట్ పేరిట దారుణ మారణకాండ సాగిస్తున్న కాలం.. స్వతంత్ర బంగ్లాదేశ్ పోర�
Crime news | గేమింగ్ పార్లర్ (Gaming Parlour) నుంచి వస్తున్న శబ్దాలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని అన్నందుకు పక్కింటి వ్యక్తిని దంపతులు, వారి మైనర్ కుమారుడు కొట్టిచంపారు. అనంతరం ముగ్గురు పరారయ్యారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్స్ (సీయూఈటీ-యూజీ), 2025 పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఢిల్లీ-ఎన్సీఆర్, మీరట్, పరిసర ప్రాంతాల వి
రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకటి రెండేండ్లుగా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని నియమించలేకపోగా, మరొకటి ఏడాదిన్నర నుంచి ధైర్యంగా మంత్రివర్గాన్ని విస్తర�
Delhi Tests Air Sirens | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో దేశ రాజధాని ఢిల్లీ హై అలెర్ట్గా ఉన్నది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ఎయిర్ సైరన్స్ను పరీక్షించి