ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య (ఏటీసీ క్రాష్).. నివారించగలిగేదని ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్ల ‘గిల్డ్' పేర్కొన్నది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 400 స్థాయిని దాటడంతో.. నగరం రెడ్జోన్లో వెళ్లిపోయింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఢిల్లీలో పెద్ద
Fake Airline Job Racket | ఎయిర్లైన్స్ సంస్థల్లో ఉద్యోగాల పేరుతో చేస్తున్న మోసం బయటపడింది. నకిలీ ఉద్యోగ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఉద్యోగ�
అది దేశ రాజధాని ఢిల్లీ. ప్రతి రోజూ వేలాది మంది రాజకీయ నాయకులు, విదేశీ ప్రతినిధులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) దేశంలోనే అత్యంత రద్దీ గల ఎయిర్పోర్ట్. అలా
Airport Advisory | జాతీయ రాజధాని ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 300 దేశీయ, అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దాంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు �
Friends Stab Each other | వైవాహిక జీవితంలో విభేదాల వల్ల ఒక వ్యక్తి తన భార్యను పుట్టింట్లో వదిలేశాడు. రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. మహిళతో పెళ్లి సంబంధం కుదర్చమని స్నేహితుడికి కొంత డబ్బు ఇచ్చాడు. రెండో పెళ్లి కోసం �
గడచిన వారం రోజులుగా ఢిల్లీలో విమాన జీపీఎస్ సిగ్నల్స్లో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. దీన్ని జీపీఎస్ స్పూఫింగ్(మోసం) అని కూడా అంటారు. దీని కింద విమాన పైలట్లు తప్పుడు నేవిగేషన్(దారిచూపే వ్యవస
Teen Set On Fire, Man Hanging | ఒక యువతి నిప్పంటించుకున్నది. కాలిన గాయాలతో మరణించింది. సమీపంలోని ఇంట్లో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వీరిద్దరి మృతికి కారణాలు ఏమిటి? వారిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉన్న�
Cyber Criminals: పాపులర్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్లోని పాత్రల పేర్లను తమ పేర్లుగా ఫిక్స్ చేసుకుని నేరాలకు పాల్పడిన ఢిల్లీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు సుమారు 150 కోట్లు లూటీ చేసి�
Gold-Silver Rate | గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల బంగారం ధరలు సరికొత్త రికార్డులను చేరాయి. ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో ధరలు ఊరటనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో బలహీనమైన సంకేతాల మధ్య మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగర�
Vande Bharat | భారతీయ రైల్వే వందే భారత్ రైలును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వందే భారత్ రైళ్లకు డిమాండ్ ఉన్నది. రై
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మంగళవారం కూడా గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన కేటగిరిలో నమోదైంది.