Professor Murdered: ఢిల్లీలో ఓ మహిళా ప్రొఫెసర్ దారుణంగా హత్యకు గురైంది. ఆమె ఫ్లాట్ లాక్ చేసి ఉంది.. కానీ ఇంటి లోపల ఆ ప్రొఫెసర్ డెడ్బాడీ ఉంది. శివాజీ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్న ఆమె హత్యకు గురైనట్లు పోల
Building Collapses | నాలుగు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. భయాందోళన చెందిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ పగుళ్లివ్వడంతో అందులోని నివాసితులను సకాలంలో ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టం తప్పింద
Suvendu, Ritabrata meet | పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ నాశనానికి భారీ స్కెచ్ వేసింది. సీఎం సువేందు అధికారిని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే రీతబ్రత
దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Fire Accident | దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. వికాస్మార్గ్లోని స్కూల్ ఆఫ్ ఫ్లానింగ్ భవనం రెండో అంతస్తులో ఉదయం మంటలు చెలరేగాయి.
Delhi Building Collapse | ఐదంతస్తుల బిల్డింగ్ కూలిన ఘటనలో నలుగురు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో పది మందిని రక్షించారు. సుమారు 16 గంటలకుపైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉ
BJP : ఇటీవలే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విక్టరీ సాధించిన బీజేపీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమ�
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,61,300కి దిగొచ్చింది. బంగారంతోపాటు వెండి ధర లు కూడా భారీగా పతనం చెందాయి.
CM Vijay : తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో బుధవారం ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు.