ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల ముగింపు అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఆందోళనలు అధికారికంగా ముగిసినప్పటికీ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామ�
KTR | ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువులో ఉంటది. రాష్ట్రంలో ఇంకా
Cockroach Janta Party : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో చీలిక వచ్చిందని, కీలక నేతల మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయని ఒక ప్రచారం మొదలైంది. అయితే, ఈ ప్రచారంపై సీజేపీ
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం పట్ల నేషనల్ హ్యూమనట్ రైట్స్ కమిషన్ (NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలవంతుడే గాని సమర్థుడు, నిజాయితీపరుడు కాదు. బలవంతుడంటే ఏమిటి, తనకు ఆ లక్షణాలు ఏమి ఉన్నాయి? సమర్థత, నిజాయితీ అంటే ఏమిటి, ఆయనలో అవి ఏ విధంగా కనిపిస్తున్నవి, లేదా కనిపించటం లేదు? అన్న�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ కానున్నారు.
నేపాల్, శ్రీలంక వంటి ఇరుగుపొరుగు దేశాల్లో జెన్-జీ తిరుగుబాట్లు వచ్చినప్పుడు భారత్లో అలాంటివి సాధ్యం కాదనే వాదనలు వినిపించేవి. ఇక్కడి యువత చదువు, కెరీర్ గురించి తప్ప మరోటి ఆలోచించడం లేదనేది ఓ సమర్థన. �
Revanth Reddy Delhi Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 74వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సోమవారం ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగే ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు.
Sonakshi Sinha | దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనే వార్తలతో పాటు, బాలీవుడ్ నటి సోనాక్షి �
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్లో రోజూ ఏదో ఒక సమస్యపై వివిధ పార్టీలు, సంఘాలు ధర్నా చేస్తుంటాయి. కానీ వాటిని పాలకులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు జెన్ జీ చేసిన ఉద్యమం యావత్తు కేంద్ర ప్రభుత్వాన�
అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. దీనికి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. అంటూ విద్యార్థులు, యువత పిడికిలి బిగించి ఉద్యమించారు. దేశంలోని వివిధ రా�
CJP Protest : తమ అన్ని డిమాండ్లను కేంద్రం నెరవేర్చినందుకు ఆందోళన విరమిస్తున్నామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం దీనిపై ప్రకటన చేసింది. నిరసనకారులు, మద్�
Modi Cabinet : నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థిలోకం నిరసనల ధాటికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. గత ఎనిమిదేళ్లలో ఇలా పదవీకాలం మధ్యలోనే వైదొలిగిన ఏకైక కేంద్ర మంత్రి ప�