అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల
ప్రధాని మోదీ సభకు పలువురు నేతలు గైర్హాజరు కావడంపై బీజేపీలో చర్చ జరుగుతున్నది. ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు విజయశాంతి, ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాజరు కాలేదు. ర�
దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేసీఆర్ సర్కారు పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయ�
తెలంగాణ ప్రభుత్వం, ప్రజల ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గారు. ఎట్టకేలకు రాష్ట్రంలో గిరిజనవర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణలో రూ.13,500
2014 మేలో పగ్గాలు చేపట్టింది మొదలు సొంత రాష్ట్రం గుజరాత్కు నిధుల వరద పారించడాన్ని ప్రధాని మోదీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొన్నారు. ఆ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ.40 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బరాబర్ కుటుంబ పార్టీయేనని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం’ అని మునిసిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అదానీ అనే దోస్తు కోసం సింగరేణిని తీసుకుపోయి తాకట్టుపెట్టాలని చూస్తున్నాడని, బొగ్గు గనుల్ని వారికి రాసిచ్�
త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. “ఎన్నిక ల్లో గెలిపిస్తే ఐదేండ్లల్లో పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చే�
ప్రధాని మోదీ తొమ్మిందేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూ, విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను కాలరాస్తూ ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కొత్త ఎత్తులకు తెర లేపింది. 2019 ఎన్నికల సమయంలోనే స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పటి వరకు పసుపు బోర్డు ఊసెత్తని బీజేపీ.. ఇప్పుడు కొత్తరాగం ఎత్తుకోవడంపై జిల్లా ప్రజలు ఆగ్ర�
అక్టోబర్ 2 అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చేది మహాత్మాగాంధీ జయంతి.. కానీ ఇదే రోజున నడిగడ్డ ప్రజలకు వణుకు పుట్టింది. ఆనాడు రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు సంబంధాలు తెగిపోయి కొన్ని జీవితాలే అతలాకుతలమ�
‘ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్నగర్కు వస్తాడు.. పోతాడు.. కానీ ఈ ప్రాంతానికి చేసేది మాత్రం ఏమీ ఉండదు.. ఆయనకు ఈ ప్రాంతమంటేనే ద్వేషం’ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీ ఇ�