ప్రధాని మోదీ పాలమూరు సభలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఊసేలేదని మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో మోదీ ఇచ్చిన ఎన్నికల ప్రచారం హామీ మోసపూరితమేనా? అని ప్రశ్నించారు. పీఆర్ఎల్ఐఎస్
గిరిజన ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు గిరిజనులపై కపట ప్ర�
‘పాలమూరుకు వచ్చిన ప్రధాని మోదీ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటిస్తారని తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో ఆశపడ్డాను. కానీ ప్రధాని నిరాశ పరిచారు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వి�
ప్రధాని మోదీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మహబూబ్నగర్ పర్యటకు వ
ప్రధాని మోదీ ప్రసంగం చూస్తే ‘వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్' అనే గురజాడ అప్పారావు మాటలు గుర్తొస్తున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ చమత్కరించారు. మోదీ మాయ మాటలు చెప్పి
పదేండ్ల క్రితం ప్రకటించిన గిరిజన యూనివర్సిటీని ఇన్నేండ్లకు ఇస్తారా? అని ప్రధాని మోదీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ సభలో కొత్తగా ప్రధాని ఇచ్చిన హామీ ఏమిటి? అని ప్రశ�
May Day Rajeev Sagar | మహబూబ్ నగర్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ‘పసుపు బోర్డు’ హామీ కేవలం ఎన్నికల హామీ మాత్రమేనని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఎద్దేవా చేశారు.
KTR | మార్పును కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కాదని.. జాతీయ స్థాయిలో అధికార మార్పులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేది
KTR | తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి
Minister KTR | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై అ
PM Modi | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్భాటంగా హామీలిచ్చిన మోదీ.. ఇప్పటికీ నెరవేర్చలేదు. పదేండ్ల తర్వాత ఇక్కడికి వస్తున్న సందర్భంగా 2014 ఏప్రిల్ 22న ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
PM Modi |రాజకీయ బహిరంగ సభలకు జనం రావాలంటే పార్టీపైనో, నాయకుడిపైనో అభిమానం ఉండాలి. లేదంటే ఆ పార్టీ నాయకుడి వల్ల ఆ ప్రాంతానికి ఏదైనా మైలు జరిగి ఉండాలి. అప్పుడే అభిమానంతో ఆ పార్టీ బహిరంగ సభలకు జనం వస్తారు.