కేంద్రప్రభుత్వం ప్రతిఏటా స్కాలర్షిప్ కోసం నిర్వహించే పీఎం యశస్వి పరీక్షను ఈసారి రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. శుక్రవారం పరీక్ష నిర్వహిస్తామని తొలుత ప్రకటించగా..
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొత్త అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది.
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాముతో పోల్చారని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. ఆర్బీఐ దగ్గరున్న అపారమైన మిగులు నగదు నిల్వలను కేంద్ర ప్రభుత్వ ఖ�
Jairam Ramesh | ప్రధాని మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటించేందుకు మోదీకి సమయం దొ
కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని బెంగాల్ ప్రభుత్వం మండిపడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయకుండా కేంద్రంలోని మోదీ స�
క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. మొదటి స్టూడెంట్ టాపర్. అన్ని సబ్జెక్టుల్లో నూటికి 90 మార్కులు వస్తాయి. రెండో విద్యార్థికి పాస్ మార్కులు రావడమే కష్టం. దీంతో ఉపాధ్యాయుడు ఒక నిబంధన పెట్టాడు. వెనుకబడ
కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో విద్వేష ప్రసంగాలు పెరిగాయని తాజా అధ్యయనంలో తేలింది. మైనార్టీలే లక్ష్యంగా మొత్తం 255 విద్వేష ప్రసంగాలు చోటుచేసుకోగా, ఇందులో 80 శాతం కార్యక్రమాలు బీ
MLC Kavitha | గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క�
KTR | గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కూడా రాజకీయ నాయకురాలు. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా పని చే�
KTR | కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీలు దక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చని మోదీకి మహబూబ్నగర్ జిల్లాలో కాలు పెట్టే నైత�
KTR | భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీని కానే కాదు.. తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, ద్రోహం చేసిన దగ్బులాజీ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే శాసనసభ, లో
రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలన్న బీసీల పోరాటానికి భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు.
సైంటిస్టుల కృషితోనే చంద్రయాన్-3 సక్సెస్ అయిందంటూ చెబుతూనే, వివిధ అవార్డుల కింద సైంటిస్టులకు ఇచ్చే నగదు పురస్కారానికి మోదీ సర్కార్ మంగళం పాడుతున్నది.
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.