PM Modi: దేశానికి బలమైన, వ్యక్తిగతమైన న్యాయ వ్యవస్థ అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా.. ఆ దేశం న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైందన్నారు. ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ల
Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం (New Parliament Building)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర విమర్శలు చేశారు. ఆ బిల్డింగ్ని పార్లమెంట్ భవనం అనే కన్నా ‘మోదీ మల్టీప్లెక్స్’ (
Varanasi Cricket Stadium: 30 ఎకరాల్లో.. 450 కోట్లు పెట్టి .. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. శివుడి ప్రేరణతో ఆ స్టేడియం నమోనా తయారు చేశారు. శివుడి శిరస్సుపై ఉన్న నెలవంక రూపంలో స్టేడియం
మహిళా బిల్లుపై పార్లమెంటులో సుదీర్ఘంగా ఎనిమిది గంటలపాటూ చర్చ జరిగింది. ఈ చర్చలో అన్ని రాజకీయపార్టీలకు చెందిన అరవై మంది సభ్యులు తమ అభిప్రాయాలను సభకు తెలియచేయడం గమనార్హం.
ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేకమైన అభివృద్ధి ప్రణాళిక కుట్రలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు గత 9 సంవత్సరాల నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నది. దేశాన్ని మాతగా కొలిచే తాత్వికతను కలిగి ఉన్నట్టుగా �
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్లో జరిగిన దారుణాలను మరువక ముందే తాజాగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, గుజరాత్లో కుల జాడ్యం వెలుగుచ�
కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
సనాతన ధర్మానికి వారసులం అని చెప్పుకొనేవారు, పార్లమెంటు సాంప్రదాయాలను ఉల్లంఘించటం ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం నూతన భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైతే రాష�
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం వెనక ఎంతోమంది కృషి ఉంది. అలాంటి వారిలో దీపక్ కుమార్ ఉప్రారియా ఒకరు. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ)కు చెందిన ఈ టెక్నీషియన్ చంద్రయ�
పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్�
ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఖలిస్థాన్వాదం మరోసారి పంజా విసురుతున్నది. భారత్ గడ్డ మీద ఈ వేర్పాటువాద ధోరణికి మద్దతు మృగ్యమైపోయిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో ఖలిస్థాన్ వాదులు విజృంభిస్తున్నా
Joe Biden | వచ్చే ఏడాది జనవరి 26న జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day celebrations) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)కు ఆహ్వానం అందింది.