ప్రధాని మోదీ పచ్చి అబద్ధ్దాల కోరని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
పార్లమెంటులో మా అక్క చెల్లెళ్లకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే.. నేడు బతుకమ్మ పేర్చినంత సంబురంగా ఉంది. బతుకమ్మ పేర్చాలంటే మన ఆడబిడ్డలు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది.
Minister Harish Rao | ప్రధాని మోదీ ఎప్పుడు అవకాశం చిక్కినా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకోలేదని అంటున్నారని.. ఇంతకంటే అన్యాయం
Parliament | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే.
Samvidhan Sadan: పాత పార్లమెంట్ బిల్డింగ్కు గుడ్బై చెప్పేశారు. ఇవాళ్టి నుంచి ఉభయసభలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత బిల్డింగ్ను ఇక నుంచి సంవిధాన్ సదన్గా పిలుచుక
Central Hall of Parliament : పార్లమెంట్ బిల్డింగ్లోని సెంట్రల్ హాల్లో ఇవాళ చివరి సమావేశం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీతో పాటు ఖర్గే, అధ�
ప్రధాని మోదీ (PM Modi) పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. గుజరాత్లో రక్తపుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోదీ మరచిపోనట్లు లేదని, అవే ఇ
ఎన్నో చారిత్రత్మాక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం (Parliament Building) ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది. 96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాతభవనం శకం నేటితో ముగ
అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్�
ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడమే ప్రజాస్వామ్యం అన్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ఆయన నిర్వచనం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా వర్తిస్తుంది.
పాత పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి ఎమోషన్. 96 ఏండ్ల ఘన చరిత్ర దీని సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉ�
‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరిస్థితి. అదేపనిగా అబద్ధాలు చెబితే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం ఇంగితం లేకుండా తుక్కుగూడ సభలో అబద్ధాలను వల్లెవేశారు. ‘పా�