ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ లేఖ ద్వారా తెలిపారు.
CM KCR | భారత ప్రధాని నరేంద్ర మోదీ 73వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతం, రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తె�
జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ తొలి అధికారిక సమావేశం ఈనెల 23న జరగనున్నది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం..
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్తో జరగాల్సిన చర్చల్ని వాయిదా వేస్తున్నామని కెనడా సంచలన ప్రకటన చేసింది. ఇందుకుగల కారణాన్ని కెనడా అధికారులు వెల్లడించలేదు.
Minister KTR | ‘పిల్లలు భవిష్యత్తు కోసం, బంగా రు తెలంగాణ కావాలన్నా, బంగారు భారతదేశం కావాలన్నా విద్యముఖ్యమని భావిం చాం. ఒక్కసారి కాదు. పదిసార్లు అడిగినం. దండం పెట్టినం. దరఖాస్తు పెట్టినం. దేశ మొత్తం మీద 157 మెడికల్ కా
CM KCR | చట్టసభల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాశారు. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు 33 శాతం రి
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీ సహకరించకున్నా.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు �
కర్ణాటకను కుదిపేస్తున్న బీజేపీ టికెట్ కేటాయింపుల స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పార్టీ పెద్దల హస్తం దీని వెనుక ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆరెస్సెస్ నేతలు, స్వామీజీలు కూడా అందులో కీల�
అధికారంలోకి వచ్చింది మొదలు ‘దేశమంతా ఒక్కటే’ అంటూ బీజేపీ సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతూనే ఉన్నది. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ - వన్ రేషన్', ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్', ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్', ‘వన్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ కక్షసాధింపును కొనసాగిస్తున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని పేర్క�
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయపెట్టింది. తొలిరోజు ‘75 ఏండ్ల భారత ప్రస్థానం’పై చర్చ జరుగుతుందట. రాజ్యాంగసభ కాలం నుంచి నేటివరకు జరిగిన పరిణామాలన్నింటిపై చర్చిస్తారట. ఈ వ
Sanatan Dharma: మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని, అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.. ద
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీకి నరేంద్ర మోదీ సర్కారు నుంచి మరో నజరానా దక్కింది. ఇప్పటికే స్వరాష్ట్రంలో ఏర్పాటైన దీని ప్రాధాన్యతను పెంచేందుకు రకరకాలుగా ప్రోత్సాహకాలిచ్చిన ప్రధాన
దేశంలో పారిశ్రామిక రంగం రోజురోజుకూ కుంటుపడుతుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గడచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ