ఢిల్లీలో తాజాగా జరిగిన జీ20 దేశాల సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అవమానకరమైన స్వాగతం, అనుభవాలు ఎదురయ్యాయని ఆ దేశ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనిపై తమ ప్రధాని ట్రూడోపై కెనడా పౌరులు విమర్�
G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు (Delhi Cops) ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేక విందు ప్లాన్ (Dinner Plan) చేస్తున్నట్లు సం
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ‘వ్యవస్థల బీజేపీకరణ’ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే ముగిసిన జీ20 సదస్సును మొత్తం బీజేపీ సమావేశాలుగా మార్చేసిందన్న విమర్శలు సమసిపోకముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసు�
వసుధైవ కుటుంబకం’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా, ఆడంబరంగా నిర్వహించిన జీ-20 సదస్సు ముగిసింది. దేశదేశాల పెద్దలు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. ఎవరినీ నొప్పించని మొక్కుబడి ప్రకటన చేయడమే సదస్సు ఘన విజ
వేదాలు ప్రవచించిన ధర్మమే సనాతన ధర్మం! అసలు ‘సనాతన’ అన్న పదానికి అర్థం తెలిసిన వాడెవడూ అంత తెలివి తక్కువగా మాట్లాడడు. ‘పురాతన’ అంటే జరిగిపోయింది, భూతకాలం. ఆ పదంలోంచే పురాణం అన్న పదం వచ్చింది.
ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు (G20 Summit) ఆదివారం ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్ధనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ �
జీ-20 (G-20) నేతలు జాతిపిత మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ఘనంగా నివాళులు అర్పించారు. జీ20 రోజురోజు సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్ఘాట్కి (Rajghat) వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
జీ20 సమావేశాల నేపథ్యంలో.. విదేశీ మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ముఖం చాటేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ మోదీపై విరుచుకుపడింది. ఆ పార్టీ నేత
జీ-20 సమ్మిట్ వేదికగా చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేయాలని ప్రధాని మోదీకి అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి శనివారం ఆయన లేఖ రాశారు.
ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగిన జీ-20 దేశాల రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయలు నెలకొన్న వేళ ఢిల్లీ డిక్లరేషన్కు సభ్యదేశాల
కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు దేశాన్ని చీకట్లోకి నెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని టీఎస్ ఫుడ్స్ సంస్థ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఆరోపించారు. దేశంలోని విద్యుత్తు కేంద్రాల్లో బొ�