Mini Brazil in India: ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్బాల్కు మనదగ్గర క్రేజ్ లేదని చెప్పకతప్పదు. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ నుంచే ఈ క్రీడపై యూత్లో అంతో ఇంతో క్రేజ్ పెరుగుతోంది. భారత్ కూడా ఫుట్బాల్
Jairam Ramesh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు ప�
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు 3 రోజులపాటు మహాధర్నా (మహాపడావ్) నిర్వహించనున్నాయి. లక్నోలోని ప్రతిష్ఠాత్మక ఎకో గార్డెన�
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నేపధ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని అన్నింటినీ కాషాయీకరణ చేస్తున్నారని, దాంట్లో భాగంగానే భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ జెర్సీల రంగును నీలం నుంచి కాషాయ రంగులోకి మార్చారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీ సర్కార్పై మండి
ఉద్యమంలో వందల మంది మన బిడ్డలను పొట్టనబెట్టుకున్న హంతక, నరహంతక కాంగ్రెస్ను క్షమిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రశ్నించారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్
డీప్ఫేక్ వీడియోల బాధితుల జాబితాలో ప్రధాని మోదీ చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కృత్రిమ మేధ(ఏఐ)ను ఈ విధంగా దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకరమన్నారు.
Deepfake Videos | డీప్ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ వీడియోల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు.
PM Modi: చర్చల ద్వారా ఇజ్రాయిల్, హమాస్ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సౌత్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆ యుద్ధంలో మృతిచెందిన వారికి ఆయన నివాళి అ�