G20 Summit | భారత్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జీ20 (G20 summit ) శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
G-20 Summit | దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ (G-20 Summit)కు అమెరికా మీడియాను మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది.
African Union | భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించారు.
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ స్పందించింది. ప్రకృతి విపత్తులో వందల సంఖ్యలో ప్రజలు �
G20 Meeting:జీ20 రౌండ్టేబుల్పై ప్రధాని మోదీ కూర్చున్న ప్రదేశంలో ఉన్న దేశం నేమ్ప్లేట్పై భారత్ అని రాసి ఉంది. ఓ అంతర్జాతీయ మీటింగ్లో మన దేశాన్ని భారత్ అని రాయడం ఇదే తొలిసారి. ఇక సమావేశాలకు హాజరైన అ�
దేశంలోని థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది మార
ఢిల్లీలో జరగనున్న జీ-20 సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నది. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఓవైపు ఆకలితో అలమటిస్తుంటే, ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం వెండి, బంగారు పాత్ర
2047 నాటికి సుసంపన్న భారత్ కాబోతున్నదని ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల లెక్క తేల్చకుండా 2047 నాటికి దేశం సుసంపన్నం ఎట్లయితది? ఇప్పటికీ దేశంలో ఉన్న పలు సంచార జాతులు కుల జ�
G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) వేళ ప్రధాని మోదీ (Pm Modi) బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల పాటు (నేటి నుంచి 10వ తేదీ వరకు) వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు త
మన దేశం విభిన్న జాతుల కలయిక. దేశం లో ఒక వ్యక్తికి కాకుండా విభిన్న వర్గాల నుంచి ఏర్పడినటువంటి శాసనవ్యవస్థకు మన రాజ్యాం గ నిర్మాతలు చట్టబద్ధత కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రజాస్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు పెడతారా? అది ఆమోదం పొందినా.. పొందకపోయినా లోక్సభను రద్దు చేస్తారా? ఆ తర్వాత పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబర్-జనవరిల్లోనే జరిగే అవకాశాలున్నాయా? అనే ఓ రాజకీయ �
గత సంవత్సరంన్నర పైబడిన కాలంగా దేశంలో ధరలు నింగినంటుతున్నాయి. ఈ జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిలో 7.44 శాతంగా ఉన్నది. అందులోనూ, ఆహార ద్రవ్యోల్బణ శాతం 11.51 శాతంగా ఉన్నది. ఇది 2020 అక్టోబర్ న�