బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా పని చేసినపుడు రాష్ర్టాల హక్కులకు మద్దతుగా మాట్లాడేవారు.
కానీ పీఎం పదవిని చేపట్టిన తర్వాత ఆయన రాజ్యాంగ పరిధిలో పని చేయడానికి సైతం రాష్ర్టాలకు అవకాశం ఇవ్వడం లేదు. రాష్ర్టాల మాటను వినడం లేదు.
-తమిళనాడు సీఎం స్టాలిన్