తమిళనాడులోని కాళ్లకురిచిలో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. అస్వస్థతకు గురైన మరో 60 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం బీఆర్ఎస్పై కాదని, బీజేపీపై చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. బీజేపీపై పోరాటంలో క�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పేదలను దోచుకునే విధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై సెల్ఫీ తీసుకోవటాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా? అని ప్రశ్న�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఈసారి ఎలాగైనా ఇండియా కూటమిని కేంద్రంలోకి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.
ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. అవినీతి యూనివర్సిటీకి చాన్స్లర్ కావడానికి మోదీయే తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. బుధవారం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు,
తమిళనాడు సీఎం స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బెయిల్ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసేవారందరినీ జైల్లో వేస్తారా అని ఆ రాష్ట్ర
CAA Implements | సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం ఈ చట్టాన్ని
Bride Of Tamil Nadu | ‘తమిళనాడు పెళ్లికూతురు’ పేరుతో సీఎం స్టాలిన్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘ప్రైడ్ ఆఫ్ తమిళనాడు’కు బదులుగా ‘బ్రైడ్ ఆఫ్ తమిళనాడు’ (Bride Of Tamil Nadu ) అని తప్పుగా ఆ బ్యానర్లో పేర్కొన్నారు.
హిందీ జాతీయ భాష కాదని, కానీ, అది జాతీయ భాషగా పేర్కొంటూ కొందరు తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.
తమిళనాడులో సీఎం స్టాలిన్, గవర్నర్ రవి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్కు పంపగా ఆయన తిరిగి ప్రభుత్వానికి పంపారు.