Rupee Symbol : రూపే సింబల్ను మార్చేసింది తమిళనాడు సర్కారు. రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఉండే ఆ గుర్తు స్థానంలో తమిళ అక్షరాన్ని జోడించింది. హిందీ భాష అంశంపై కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య వైరం కొనసాగుతున్
CM MK Stalin: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలు చేశా�
Justice Chandru | ‘తమిళనాడు ముఖ్యమంత్రి (Chief Minister) ఎంకే స్టాలిన్ (MK Stalin) ను విద్యార్థినీ, విద్యార్థులు ‘అప్పా’ (నాన్నా) అని పిలిస్తే తప్పేంటి..’ అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు (Justice Chandru) ప్రశ్నించారు.
Amit Shah: ఇంజినీరింగ్, వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్గా అమిత్
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ విజేతగా నిలిచిన యువ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ ప్రదర్శనకు తగిన గుర్తింపు లభిస్తున్నది. టోర్నీ సుదీర్ఘ ప్రస్థానంలో విజేతగా నిలిచిన అతి పిన్న వయసు ప్�
Population | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలయ్యింది. త్వరలో జనగణన చేపట్టి, కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్సభ నియోజకవర్గాలను కేంద్రం పునర్విభజన చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జ�
Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin).. రజనీ త్వరగా కోలుకోవాలని (speed recoery) ఆకాంక్షించారు.
తన మధురగానంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అజరామరమైన గీతాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2020 సెప్టెంబర్ 25న ఆయన స్వర్గస్తులయ్యారు.
తమిళనాడులోని కాళ్లకురిచిలో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. అస్వస్థతకు గురైన మరో 60 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం బీఆర్ఎస్పై కాదని, బీజేపీపై చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. బీజేపీపై పోరాటంలో క�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పేదలను దోచుకునే విధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై సెల్ఫీ తీసుకోవటాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా? అని ప్రశ్న�