పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు కోటా ఇవ్వాల్సిందేనని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
దేశంలోని ఓబీసీలు తమకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీల జనాభా లెక్కించడం, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభ�
MLC Kavitha | నిజామాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లన
WhatsApp Channel: ప్రధాని మోదీ వాట్సాప్ ఛానల్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం వారం రోజుల్లోనే ప్రధాని మోదీని.. వాట్సాప్ ఛానల్లో 50 లక్షల మంది ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు ఆయన థ్యాంక్స్ తె�
సనాతన ధర్మం గురించి రోజూ మాట్లాడే వాళ్లకు, బయటి దేశాలకు వెళ్లి భారతదేశం ధార్మిక దేశమని డబ్బా కొట్టేవాళ్లకు పతంజలి మహర్షి ప్రవచించిన అష్టాంగ మార్గం గురించి తెలిసే ఉండాలి.
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.
వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు.
బీజేపీ విశ్వగురువుగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలో ఎన్నడూ లేనంతగా సంపద కేంద్రీకరణ జరిగింది.
Vande Bharat train | ఇండియన్ రైల్వేస్లో అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో 9 రైళ�
ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేం
ప్రధాని మోదీ భారత్ పేరును మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దేశం పేరును ఇండియాకు బదులు భారత్గా మార్చే యోచనలో కేంద్రం ఉన్నదంటూ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చకు బలం చేకూర్చే విధంగా ప్రధాని మోదీ ఈ అంశా
PM Modi: దేశానికి బలమైన, వ్యక్తిగతమైన న్యాయ వ్యవస్థ అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా.. ఆ దేశం న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైందన్నారు. ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ల