Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించగానే ‘35 ఏండ్ల నిరీక్షణకు శుభం కార్డు పడింది. ప్రజాస్వామ్యంలో భారత నవనారీ శకం మొదలైంది’ అని అందరూ సంబురపడిపోయారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పవర్ హాలిడేలు ప్రకటిస్తారు.. గడిచిన 20 ఏండ్లుగా అక్కడ బీజేపీయే అధికారంలో ఉన్నా ఇప్పటికీ విద్యుత్ కోతలు సర్వసాధారణం అని తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్
కృష్ణా నీటి వాటా తేల్చరు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు? పాలమూరు అంటే ఎందుకంత చిన్నచూపు? తెలంగాణపై వివక్ష ఎందుకు? అని ప్రధాని నరేంద్ర మోదీని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ర
మహబూబ్నగర్ జిల్లాకు ప్రధాని నరేంద్రమోదీతో ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. వచ్చుడు, పోవుడు కాదని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Jagadish Reddy | యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్కు కేంద్ర అనుమతుల జాప్యంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందని మం�
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్లు పాలమూరుకు వస్తున్నారని, తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi) ఏ మొహం
పాలమూరులో మనుష్యులే కాదు, పక్షులు కూడా వలసపోయాయి. పశు సంపద కబేళాలకు తరలిపోయింది. మా ఇసుక నగరం నిర్మాణాలకు పనికొచ్చింది. మా కలప కట్టడాలకు పనికొచ్చింది. మనుషులే కాదు గణేశుడి నిమజ్జనాల కోసం కూడా శ్రీశైలం, నా�
‘పదేండ్లసంది పగబట్టినట్టు వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ పాలమూరుకు మళ్లొస్తుండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పైసా సాయం చేయని ప్రధాని, కరువు జిల్లాకు ఏకాణా ఇవ్వని మోదీ.
లోక్సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు.
గతంలో పీఎం మోదీ పాలమూరు పర్యటనకు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాకే ఈ గడ్డపై కాలు పెట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశార�
కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం గుడ్డి గుర్రాల కింద జమ కట్టిందట. ఈ గుడ్డి గుర్రాలకు మేత (టికెట్లు) దండుగ. గెలుపు గుర్రాలకు ఇస్తేనే గెలుస్తామని రేవంత్రెడ్డి చెప్పడం వల్లనే తమ అంచనాలు తలకిందు�
ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘స్టార్టప్ ఇండియా’కు కష్టాలు వచ్చిపడ్డాయి. కొత్త ఆవిష్కరణలకు ఊతమిస్తామని ఊదరగొట్టిన మో దీ.. ఆ తర్వాత స్టార్టప్ల బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పి