గద్వాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ నిధులతో స్మృతి వనం పార్కు పునర్నిర్మాణం అవుతున్నది. పార్కులోని వస్తువులు అబ్బురపరిచేలా ఉన్నాయి. రూ.30 లక్షలతో ఈ పార్కులను సుందరీకరిస్తున్నారు.
భానుడు భగ్గుమంటున్న వేళ ‘హరిత’ మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నిత్యం ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. బల్దియా, పంచాయతీ పాలకవర్గాలు వాచర్లను నియమించ�
హరితహారం కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జూన్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించగా, మరో వారం, పది రోజుల్లో
ఉమ్మడి పాలనలో అన్నింటా వెనుకబడిపోయిన గర్శకుర్తి నేడు పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ సహకారం, పాలకవర్గం కృషితో సకల హంగులు అద్దుకొని అద్దంలా మెరిసిపోతున్నది.
మొక్కలపై మమకారంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇంటిని వివిధ రకాల పండ్ల మొక్కలతో తోటలా మార్చాడు. సాధారణంగా ఎవరైనా తమ ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలు ఓ పది, ఇరవై పెంచడం చూస్తాం.
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రమ్జాస్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఆవిష్కరణ చేశారు. విత్తనాలు కలిగిన బయోడీగ్రేడెబుల్ వంట పాత్రలను అభివృద్ధి చేశారు. ఆ పాత్రలు భూమిలో కలిస్తే, అందులో ఉండే విత్తనాలు మొలక�
ఎండల దెబ్బకు చెట్టంత మనిషే కుదేలైపోతాడు. ఇక మొక్కలు ఒక లెక్కా? ఏ కాస్త తేడా వచ్చినా భానుడి ప్రతాపానికి బలైపోతాయి. ఈ సమయంలో మనం టెర్రస్ గార్డెన్ పట్ల రెట్టింపు శ్రద్ధ చూపాలి.
అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తాం. అక్కరకు రావనుకున్న చెట్లను నరికేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు, చెట్లను ఏం చేసినా ఫర్వాలేదనుకుంటాం. అయితే, చెట్లు కూడా మనలా మాట్లాడతాయని, బాధ కలిగితే ఏడ�
హరితహారంలో భాగంగా గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ర్యాలపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రామ పంచాయతీ
సీతాకోక చిలుక అందమైన రెక్కలున్న ఒక కీటకం..అవి మనల్ని ఎంతగానో ఆకర్శిస్తాయి. చిన్నప్పుడు దానిని పట్టుకోవడానికి దాని వెంట ఎన్నిసార్లు పరిగెత్తామో..ఈ అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉం టుంది.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియ�