ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మేలు చేకూర్చనున్నది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకట�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫార్మసీ కాలేజీ ఎదురుగా ఉన్న రాశి వనంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ బీ గోపి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. 46.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బజార్హత్నూర్ మండలంలో అత్యధికంగా 63.8 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 63.7, గుడిహత్నూర్లో 63.2, నేరడిగొండలో 58.7, బోథ్లో 47.5, ఆదిలాబాద్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా 26న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహ�
మనం ఇన్స్టంట్ యుగంలో ఉన్నాం. ఏదైనాసరే చకచకా జరిగిపోవాల్సిందే. ఆలస్యాన్ని భరించలేం. అది కుండీలోని మొక్క అయినా సరే. అనుకున్నదే ఆలస్యం.. అడుగులకొద్దీ పెరిగిపోయే మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే.. ఇ�
గోడలు అడవులు అవుతాయి. లోహాలు మొక్కలవుతాయి. ఇంటీరియర్ డిజైనింగ్లో ఏదైనా సాధ్యమే. ఇనుము, స్టీల్, ఇత్తడి.. తదితర లోహాలను ఆకుల్లా, మొక్కల్లా మలిచి ఆకర్షణీయమైన రంగులు వేస్తున్నారు తయారీ దారులు. వాటిని గోడలక�
ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమృత్ భారత్ స్టేషన్' పథకానికి రాష్ట్రంలోని 39 స్టేషన్లు ఎంపికయ్యా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో జోరందుకుంది. ప్రజాప్రతినిధులు మొదలుకొని అధికారులు, ప్రజలందరూ హరిత యజ్ఞంలో భాగం అవుతుండడంతో తెలంగాణకు హ�
ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా జనం మెచ్చిన నాయకుడిగా నిలిచిపోతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. జిల్లాలో మంత్రి జన్�
Cactus | చిరుజల్లు పడగానే చిలకమ్మ రంగులోకి మారిపోతుంది ప్రపంచమంతా. ఆ అందాన్ని చూసి పసరు వర్ణపు సోయగాన్ని మన ఇంటికీ కాస్త పులిమితే బాగుంటుందని మనసు ఉవ్విళ్లూరుతుంది.
సంగారెడ్డి జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని 100 శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషన ర్లు, ఇతర అధికారులతో హరితహా�
మంచాల మండలం వివిధ గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగాయి. మండల పరిధిలోని జాపాల, మంచాల, ఆరుట్ల, పీసీతండా, లింగంపల్లి ప్రధాన రహదారి రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ప్రయాణికులకు ఎంతో
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేం
తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటి వాటిని పోలీసులు వాటిని స�
చేపట్టిన హరితహారం కార్యక్రమంతో సర్కారు బడులు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఏపుగా పెరిగిన చెట్లతో నందనవనాన్ని తలపిస్తోంది.