ప్రతి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలివ్వాలంటే మనమంతా నిరంతరం కృషి చేయాలని, భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.ఉదయ్సింగ్ గౌతమ్ అన్నారు.
ఎల్బీనగర్, మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తెలంగాణ ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం, ఫోటో టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమానికి రాజ్యసభస
వినాయకుడు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్నాడు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఇందుకూరి లేక్షోర్ ఆధ్వర్యంలో మొక్కలతో ఏర్పాటు చేసిన గణపతి అందరినీ ఆకర్శిస్తున్నాడు.
స్వరాష్ట్రంలో పచ్చదనం వికసిస్తున్నది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మానసిక ఆహ్లాదమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పట్టణాలకు పరిమితమైన పార్కుల సంస్కృతిని పల్లెకు పరిచయం చేసింది. జనం సేద తీరేం
మన పూర్వీకులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ఈ మాటను ఆచరించేందుకు సంతోష్కుమార్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. కేవలం మొక్కలు పెంచేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్థాపించడం అంటే మాటలు కాదు. దీని ద్వారా �
ఆహార భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నవేళ, దీనిని ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ సైంటిస్టులు సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ప్రయోగశాలల్లో పండ్లను సృష్టించటంలో ప్రాథమిక పరిశోధనలు విజయం సాధించాయని, ఆహార భ�
ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మేలు చేకూర్చనున్నది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకట�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫార్మసీ కాలేజీ ఎదురుగా ఉన్న రాశి వనంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ బీ గోపి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. 46.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బజార్హత్నూర్ మండలంలో అత్యధికంగా 63.8 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 63.7, గుడిహత్నూర్లో 63.2, నేరడిగొండలో 58.7, బోథ్లో 47.5, ఆదిలాబాద్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా 26న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహ�
మనం ఇన్స్టంట్ యుగంలో ఉన్నాం. ఏదైనాసరే చకచకా జరిగిపోవాల్సిందే. ఆలస్యాన్ని భరించలేం. అది కుండీలోని మొక్క అయినా సరే. అనుకున్నదే ఆలస్యం.. అడుగులకొద్దీ పెరిగిపోయే మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే.. ఇ�
గోడలు అడవులు అవుతాయి. లోహాలు మొక్కలవుతాయి. ఇంటీరియర్ డిజైనింగ్లో ఏదైనా సాధ్యమే. ఇనుము, స్టీల్, ఇత్తడి.. తదితర లోహాలను ఆకుల్లా, మొక్కల్లా మలిచి ఆకర్షణీయమైన రంగులు వేస్తున్నారు తయారీ దారులు. వాటిని గోడలక�
ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమృత్ భారత్ స్టేషన్' పథకానికి రాష్ట్రంలోని 39 స్టేషన్లు ఎంపికయ్యా�