‘తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపా
ఇంట్లో మొక్కలు పెంచుకుంటే అందంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే వాటికి నీళ్లు పట్టడం ఓ పని. ఆ పట్టిన నీళ్లు కుండీల నుంచి మట్టితో కిందికి జారి ఫ్లోర్ పాడుచేస్తాయి. అయితే నీళ్లు ఎక్కువగా అవస�
అస్సామీ భాషలో బిజు అంటే విజేత అని అర్థం. కానీ, అస్సాం రాష్ట్రం జోర్హాట్ జిల్లాకు చెందిన బిజు కుమార్ సర్మాను స్థానికులు బీజ్ (విత్తనం) కుమార్ సర్మా అని ప్రేమగా పిలుచుకుంటారు.
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ�
ప్రతిఒక్కరూ మొక్కలు నా టి పర్యావరణాన్ని కాపాడాలని జడ్చర్ల కోర్టు జడ్జి టి. లక్ష్మి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయసేవాధికార సంస్థ ఆ ధ్వర్యంలో బుధవారం జడ్చర్ల కోర్టులో
వానకాలంలోనే కాదు ఎండలు మండే రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద తప్పదు. అడ్డుతెరలు ఎన్ని కట్టినా ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకోవడం కష్టసాధ్యమే. నానావిధ కాయిల్స్, స్ప్రేలు, లిక్విడ్ లాంటివి వాడుతూ�
జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో విరివిగా మొక్కలు నాటింది. సంరక్షణ లేకపోవడంతో అవి నేడు ఎండుదశలో ఉన్నాయి. ప్రధానంగా పల్లె ప్రకృతి వనాలతోపాటు బృహత్ పల్లె ప్రక
తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కండ్ల ఎదుట హరితహారంలో మొక్కలు కాలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి నీడను, చల్లదనాన్ని, ఫలాలనందిస్తున్నాయి. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పచ్చదనం పెంచాలని చెబుతున్నా, క్షేత్రస్థా
కార్యాలయాలు, పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడికి గురవుతున్నారా? అయితే ఈ సలహా మీ కోసమే. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు పని ప్రదేశాల్లో చిన్నచిన్న మొక్కలు పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనివల్ల ఒత్
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. పర్యావరణంలో వచ్చే మార్పులు కూడా అధిక వేడికి కారణం అవుతున్నాయి. వేసవి వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, ఏసీ ఎక్కువగా వాడటం ఆ
వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన విడుదల చేశారు. జంతువులు, పక్షులు, వృక్షజ�