జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం జోరందుకున్నది. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మొక్కలు నాటడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, స్థలాల్లో మొక్కలన�
దేశాన్ని హరితమయంగా మార్చే గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో ప్రారంభించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ తెలిపారు.
ప్రతి ఒక్కరూ మొక్కలను వాటిని సంరక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే అధికారులు, నాయకులతో కలిసి గురువారం మొక్కలను
పచ్చదనం కోరుకునే పట్నవాసులకు కారిడారే పూదోట, బాల్కనీయే బృందావనం. మొక్కలపై మక్కువ ఎక్కువ ఉన్నవాళ్లు ఇండోర్ ప్లాంట్స్ విరివిగా పెంచేస్తుంటారు. స్థలం ఉంది కదా అని మొక్కలు నాటేస్తారు.. కానీ, వాటి నిర్వహణల�
ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కలు విరివిగా నాటి.. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని డీఎఫ్వో కిష్టగౌడ్ అన్నారు. మంగళవారం ఒడ్డుగూడెం బీట్ ఫా రెస్టు రేంజ్లో ఆయన అధికారులతో కలిసి బీట్ ను సందర్శించారు.
హరితహారంపై అధికారుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నీరుగారుతున్నది. నాటిన మొక్కలను సంరక్షించడం మరిచి ఉన్న చెట్లను నరుకుతూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
‘తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపా
ఇంట్లో మొక్కలు పెంచుకుంటే అందంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే వాటికి నీళ్లు పట్టడం ఓ పని. ఆ పట్టిన నీళ్లు కుండీల నుంచి మట్టితో కిందికి జారి ఫ్లోర్ పాడుచేస్తాయి. అయితే నీళ్లు ఎక్కువగా అవస�
అస్సామీ భాషలో బిజు అంటే విజేత అని అర్థం. కానీ, అస్సాం రాష్ట్రం జోర్హాట్ జిల్లాకు చెందిన బిజు కుమార్ సర్మాను స్థానికులు బీజ్ (విత్తనం) కుమార్ సర్మా అని ప్రేమగా పిలుచుకుంటారు.
ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సత్తుపల్లి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ�
ప్రతిఒక్కరూ మొక్కలు నా టి పర్యావరణాన్ని కాపాడాలని జడ్చర్ల కోర్టు జడ్జి టి. లక్ష్మి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయసేవాధికార సంస్థ ఆ ధ్వర్యంలో బుధవారం జడ్చర్ల కోర్టులో
వానకాలంలోనే కాదు ఎండలు మండే రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద తప్పదు. అడ్డుతెరలు ఎన్ని కట్టినా ఇంట్లోకి దోమలు రాకుండా అడ్డుకోవడం కష్టసాధ్యమే. నానావిధ కాయిల్స్, స్ప్రేలు, లిక్విడ్ లాంటివి వాడుతూ�