బీఆర్ఎస్ హయాంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అసలే నీళ్లు లేక ఎండిపోతున్న చెట్లను కాపాడాల్సిందిపోయి.. వాటి జాడ కూడా తెలియకుండా ఉండేందుకు పంచాయ
సరిగ్గా పాతికేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో తెలంగాణది తిండికి కూడా తన్లాడే పరిస్థితి. శోకమే తప్ప, సంతోషం ఎరుగని జీవితాలు. కూడుకు కూడా నోచుకోని కటిక దరిద్రం. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పాలకులు వచ్చారు, పోయారే తప్ప
అరుదైన మొక్కల పెరుగుదల, వన్యప్రాణుల మనుగడకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధి భూములు ఎంతో అనువైనవని తేలింది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ ఎస్ సిద్ధార్థన్ ఆధ్వర్యంలో ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లు
కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడంతోపాటు స్వచ్ఛమైన గాలి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టగా.. నేడు అవి పూర్తిగా నిర్లక్ష్యానికి గు�
ప్రకృతిలో సహజంగా లభించే వనరులను వినియోగించే ముందు తన తండ్రి క్షమాపణలు కోరేవారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. చెట్లను నరికే ముందు, దుక్కి దున్నే ముందు క్షమాపణలు అడిగేవారని పేర్కొన్నారు.
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు పెద్దపెద్ద వృక్షాలే వాడిపోతున్నాయి. ఇక పెరటి మొక్కల సంగతి వేరే చెప్పాలా? ఈ క్రమంలో పెరటి మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Microplastics | మైక్రోప్లాస్టిక్లు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తున్నాయని, 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదముందని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నాన్జింగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రక�
Tejas Nandlal Pawar | ఇవాళ నూతనకల్ మండల కేంద్రంలోని వన నర్సరీ, పల్లె ప్రకృతి ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ పరిశీలించారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి నుండి మొక్కలని కాపాడాలని అన్నారు.
చాలామంది గార్డెనింగ్ను ఓ హాబీగా మార్చుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొక్కల పెంపకాన్ని ఫాలో అవుతున్నారు. ఇటు ఇంటికి కావాల్సిన కూరగాయలనూ పండించుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు చీటికిమాటికి మొ
దేశంలో పౌరుల వివరాలు తెలుసుకునేందుకు, పథకాలను అమలు చేసేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తారు. అలాగే మొక్కలు, చెట్లకు కూడా ఆ గ్రామంలో నంబర్లు కేటాయించారు.