MPDO Basheeruddin | వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ (MPDO Basheeruddin ) గ్రామపంచాయతీ కార్యదర్శులు నవీన్ గౌడ్, సృజన్ రెడ్డి�
డివైడర్ మధ్యలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయని, నీళ్లు పోయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మండలంలోని సుంకెట్ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి
ఔను.. ఒకే ఒక్కడు.. ఏకంగా 18,500 మొక్కలు నాటారు..! ఇన్ని మొక్కలు నాటారంటే.. ఆయనకు ఇంకేమీ పని లేదేమోనని, ఇదే పనిగా ఎంచుకున్నారేమోనని అనుకుంటే పొరబడినట్లే..!! ఆయనకు ప్రకృతి అంటే ప్రాణం.
కొలంబియాలోని కాలీలో 2024 అక్టోబర్ 28న జరిగిన జీవవైవిధ్య సదస్సులో ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన మొదటి ప్రపంచ వృక్ష అధ్యయన నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని 38 శాతం వృక
మొక్కలకు జీవం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. మన మాటలు, శబ్దాలకు మొక్కలు ప్రతిస్పందిస్తాయని కూడా పలువురు శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఇప్పుడు మొక్కలు మనతో తిరిగి మాట్లాడే కొత్త సాంకేతికతను అందుబాటుల
కాలం ఏదైనా.. పగటి ఉష్ణోగ్రతలు పగబట్టినట్టు పెరుగుతున్నాయి. వేసవిలో అయితే నిప్పుల కొలిమే! ముఖ్యంగా తన గర్భంలో నల్లబంగారం దాచుకున్న సింగరేణి ప్రాంతంలో ఉష్ణతాపం పాశుపతాస్త్రం కన్నా తీవ్రంగా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ‘పచ్చదనం- స్వచ్ఛదనం’ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు. కానీ మొక్కలను సంరక్షించడంలో అధికార యంత్రాంగం ని�
అందాలకోసం ఆవరణంలో ఉండే చెట్లను నరికి.. చక్కని ఆర్కిటెక్చర్తో నిర్మాణం చేపట్టి .. అద్భుతమైన ఇంటీరియర్తో అలంకరించే రోజుల్లో పచ్చదనానికి చోటుందంటారా? అంటే ఎందుకుండదు. కొందరు మహానుభావులు ఉంటారు! నడిచివచ్చ
జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం జోరందుకున్నది. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మొక్కలు నాటడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, స్థలాల్లో మొక్కలన�
దేశాన్ని హరితమయంగా మార్చే గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో ప్రారంభించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ తెలిపారు.
ప్రతి ఒక్కరూ మొక్కలను వాటిని సంరక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే అధికారులు, నాయకులతో కలిసి గురువారం మొక్కలను