జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో విరివిగా మొక్కలు నాటింది. సంరక్షణ లేకపోవడంతో అవి నేడు ఎండుదశలో ఉన్నాయి. ప్రధానంగా పల్లె ప్రకృతి వనాలతోపాటు బృహత్ పల్లె ప్రక
తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కండ్ల ఎదుట హరితహారంలో మొక్కలు కాలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి నీడను, చల్లదనాన్ని, ఫలాలనందిస్తున్నాయి. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పచ్చదనం పెంచాలని చెబుతున్నా, క్షేత్రస్థా
కార్యాలయాలు, పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడికి గురవుతున్నారా? అయితే ఈ సలహా మీ కోసమే. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు పని ప్రదేశాల్లో చిన్నచిన్న మొక్కలు పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనివల్ల ఒత్
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. పర్యావరణంలో వచ్చే మార్పులు కూడా అధిక వేడికి కారణం అవుతున్నాయి. వేసవి వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, ఏసీ ఎక్కువగా వాడటం ఆ
వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన విడుదల చేశారు. జంతువులు, పక్షులు, వృక్షజ�
రంగారెడ్డి జిల్లాలో కూరగాయల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. ఇప్పటికే పలువురు నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను విక్రయిస్తున్నారు.
పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. దీంతో మొక్కలు, పువ్వుల్లో పరపరాగ సంపర్కం తగ్గిందని, కీటకాల్ని పువ్వులు ఆకర్షించటం తగ్గినందు వల్లే ఈ పరిణామం ఏర్పడిందని ‘న్యూ ఫైటాలజిస్ట్
హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 530 నర్సరీలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో గ్రామానికి పదివేల మొక్కల చొప్పున జిల్లాలో 53లక్షల మొక్కలను పెంచేందు�
మానవాళికి మొక్కలు చేసే మేలు అందరికీ తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతుంది. అయితే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించే సత్తా ఇప్పటి