వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన విడుదల చేశారు. జంతువులు, పక్షులు, వృక్షజ�
రంగారెడ్డి జిల్లాలో కూరగాయల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. ఇప్పటికే పలువురు నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను విక్రయిస్తున్నారు.
పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. దీంతో మొక్కలు, పువ్వుల్లో పరపరాగ సంపర్కం తగ్గిందని, కీటకాల్ని పువ్వులు ఆకర్షించటం తగ్గినందు వల్లే ఈ పరిణామం ఏర్పడిందని ‘న్యూ ఫైటాలజిస్ట్
హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 530 నర్సరీలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో గ్రామానికి పదివేల మొక్కల చొప్పున జిల్లాలో 53లక్షల మొక్కలను పెంచేందు�
మానవాళికి మొక్కలు చేసే మేలు అందరికీ తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతుంది. అయితే మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించే సత్తా ఇప్పటి
ప్రతి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలివ్వాలంటే మనమంతా నిరంతరం కృషి చేయాలని, భారత వ్యవసాయ పరిశోధనా మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.ఉదయ్సింగ్ గౌతమ్ అన్నారు.
ఎల్బీనగర్, మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తెలంగాణ ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం, ఫోటో టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమానికి రాజ్యసభస
వినాయకుడు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్నాడు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఇందుకూరి లేక్షోర్ ఆధ్వర్యంలో మొక్కలతో ఏర్పాటు చేసిన గణపతి అందరినీ ఆకర్శిస్తున్నాడు.