పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని బెటాలియన్స్ డీఐజీ సన్నీ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని చాతకొండ 6వ బెటాలియన్ను బుధవారం �
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నేరేడుచర్ల ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్లాంట్స్ గివింగ్ డే కార్యక్రమంలో భాగం�
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మ�
వర్షాకాలం మొదలు కాబోతున్నది. వర్షాలతోపాటే దోమల బెడద పెరగనున్నది. వాటితో వ్యాధుల ముప్పు కూడా రాబోతున్నది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్పై కొన్నిరకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వ్యక్తి తన తల్లి పేరిట మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏక్ పెడ్ మాకే నామ్ క�
ప్రతి ఆఫీస్, డిపార్ట్మెంట్లలోని ఖాళీ ప్రదేశాల్లో ‘ప్రతి అడుగు పచ్చదనం కోసమే..’ అనే నినాదంతో మొక్కలు నాటాలని సింగరేణి అధికారులను సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని జ
పెరటి తోటల్లో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తాయి. పూలు, కూరగాయలు, ఆకుకూరల కోసం.. ఇలా పలు రకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే, ఒక్క మునగ చెట్టును పెంచితే.. అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నా
తోటల్లో మొక్కలకు పోషకాలన్నీ భూమి నుంచే అందుతాయి. కానీ, బాల్కనీల్లో పెంచుకునే మొక్కలకు కుండీల్లోని మట్టే కీలకం. కాబట్టి ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నగరవాసులు ఎక్కువగా కుండీల్లోనే మొక్కలు పెం
మూడేండ్ల క్రితం నాటుకున్న మొక్కలు ఇప్పుడు కోతకు రావడంతో ముప్ఫై ఏండ్ల వరకు ఫలం ఇవ్వనున్నది. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ ప్రోత్సాహం, అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో నాటిన ఆయిల్పామ్ మొక్క�
పచ్చదనం పెంపొందించడంతోపాటు పర్యావరణ రక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
బీఆర్ఎస్ హయాంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అసలే నీళ్లు లేక ఎండిపోతున్న చెట్లను కాపాడాల్సిందిపోయి.. వాటి జాడ కూడా తెలియకుండా ఉండేందుకు పంచాయ
సరిగ్గా పాతికేండ్ల క్రితం ఉమ్మడి ఏపీలో తెలంగాణది తిండికి కూడా తన్లాడే పరిస్థితి. శోకమే తప్ప, సంతోషం ఎరుగని జీవితాలు. కూడుకు కూడా నోచుకోని కటిక దరిద్రం. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పాలకులు వచ్చారు, పోయారే తప్ప
అరుదైన మొక్కల పెరుగుదల, వన్యప్రాణుల మనుగడకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధి భూములు ఎంతో అనువైనవని తేలింది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ ఎస్ సిద్ధార్థన్ ఆధ్వర్యంలో ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లు