ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రమ్జాస్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఆవిష్కరణ చేశారు. విత్తనాలు కలిగిన బయోడీగ్రేడెబుల్ వంట పాత్రలను అభివృద్ధి చేశారు. ఆ పాత్రలు భూమిలో కలిస్తే, అందులో ఉండే విత్తనాలు మొలక�
ఎండల దెబ్బకు చెట్టంత మనిషే కుదేలైపోతాడు. ఇక మొక్కలు ఒక లెక్కా? ఏ కాస్త తేడా వచ్చినా భానుడి ప్రతాపానికి బలైపోతాయి. ఈ సమయంలో మనం టెర్రస్ గార్డెన్ పట్ల రెట్టింపు శ్రద్ధ చూపాలి.
అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తాం. అక్కరకు రావనుకున్న చెట్లను నరికేస్తాం. మన అవసరాలకు తగ్గట్టుగా మొక్కలు, చెట్లను ఏం చేసినా ఫర్వాలేదనుకుంటాం. అయితే, చెట్లు కూడా మనలా మాట్లాడతాయని, బాధ కలిగితే ఏడ�
హరితహారంలో భాగంగా గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ర్యాలపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రామ పంచాయతీ
సీతాకోక చిలుక అందమైన రెక్కలున్న ఒక కీటకం..అవి మనల్ని ఎంతగానో ఆకర్శిస్తాయి. చిన్నప్పుడు దానిని పట్టుకోవడానికి దాని వెంట ఎన్నిసార్లు పరిగెత్తామో..ఈ అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉం టుంది.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియ�
పెరిగిన ఆయిల్పాం సాగు విస్తరణను దృష్టిలో పెట్టుకుని అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల సామర్థ్యాలను పెంచుతున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు.
Warangal | వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పె�
కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలోని తూప్రాన్, రామాయంపేట, చేగుంట మండల కేంద్ర�