సీతాకోక చిలుక అందమైన రెక్కలున్న ఒక కీటకం..అవి మనల్ని ఎంతగానో ఆకర్శిస్తాయి. చిన్నప్పుడు దానిని పట్టుకోవడానికి దాని వెంట ఎన్నిసార్లు పరిగెత్తామో..ఈ అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉం టుంది.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియ�
పెరిగిన ఆయిల్పాం సాగు విస్తరణను దృష్టిలో పెట్టుకుని అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల సామర్థ్యాలను పెంచుతున్నట్లు ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు.
Warangal | వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పె�
కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలోని తూప్రాన్, రామాయంపేట, చేగుంట మండల కేంద్ర�
సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. కొన్నాళ్ల విరామం తర్వాత మొదలైన సండే ఫన్డే కార్యక్రమానికి భారీ సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చి ఉత్సాహంగా గడిపారు. ఏటు చూసినా విద్యుత్ కాంతులతో ధగధగలాడే తెలంగాణ కొత్�
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలు ఇస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు(పార్క్లు) ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
116.30 లక్షలు 2022 ఏప్రిల్ 2022 అక్టోబర్ మధ్య రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రయాణికులు. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ ట్రాఫిక్ 106.9 శాతం ఎక్కువ.