పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి�
‘నూతన సంవత్సరం రోజున అనేక నిర్ణయాలు తీసుకొనే మనం.. మొక్కలు నాటి పచ్చదనం పెంచే లక్ష్యాలు కూడా ఏర్పర్చుకోవాలి’ అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా కొనసాగుతున్నది. వారాంతంతోపాటు క్రిస్మస్ సెలవులు రావడంతో శనివారం పుస్తక ప్రేమికులు, పలు పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
గదుల్లో మొక్కల్ని పెంచుకోవడం ఇప్పుడు ఇంటి అలంకరణలో భాగమైంది. అక్కడ పెట్టే మొక్కలను ఎంత ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారో, వాటిని ఉంచే కుండీలూ అంతే వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంనాటికి మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలకు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు. మొక్కలు.. ఆరోగ్యాన్ని అందించే ఆయుధాలు.