సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. కొన్నాళ్ల విరామం తర్వాత మొదలైన సండే ఫన్డే కార్యక్రమానికి భారీ సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చి ఉత్సాహంగా గడిపారు. ఏటు చూసినా విద్యుత్ కాంతులతో ధగధగలాడే తెలంగాణ కొత్�
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలు ఇస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు(పార్క్లు) ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
116.30 లక్షలు 2022 ఏప్రిల్ 2022 అక్టోబర్ మధ్య రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రయాణికులు. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈ ట్రాఫిక్ 106.9 శాతం ఎక్కువ.
మా నాన్నతోనే నేను ఈ రంగంలోకి వచ్చిన. బైపీసీ తర్వాత ఎంసెట్ రాసిన. కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేరాలంటే లక్ష రూపాయలు.
రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది.
పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి�
‘నూతన సంవత్సరం రోజున అనేక నిర్ణయాలు తీసుకొనే మనం.. మొక్కలు నాటి పచ్చదనం పెంచే లక్ష్యాలు కూడా ఏర్పర్చుకోవాలి’ అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.