గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు.
రాష్ర్టానికి ఆకుపచ్చని వైభవం తీసు కొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని రైటర్బస్తీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో
తెలంగాణ ప్రభుత్వం రాయితీ అందిస్తున్న పామాయిల్ మొక్కలను ఆంధ్రాకు తరలిస్తున్న లారీని రైతులు పట్టుకుని దమ్మపేట పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున అప్పగించారు.
హైదరాబాద్ మెడలో ప్రభుత్వం పచ్చలహారం వేసింది. ఎటుచూసినా పచ్చని చెట్లు, పారులతో హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ను హరితమయం చేసి.. 158 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిం�
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీరనాటు’.. అనేపాట ఇతడికి అచ్చంగా సరిపోతుంది. కెనడాకు చెందిన రన్నర్, పర్యావరణవేత్త ఆంటోని మోసెస్ (23) కేవలం 24 గంటల్లోనే 23,060 మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించాడు.
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలుగా మారాయని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కందిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ నాటిన మొక్కలు, సంతరించుకున్న పచ్�
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది