తెలంగాణ ప్రభుత్వం రాయితీ అందిస్తున్న పామాయిల్ మొక్కలను ఆంధ్రాకు తరలిస్తున్న లారీని రైతులు పట్టుకుని దమ్మపేట పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున అప్పగించారు.
హైదరాబాద్ మెడలో ప్రభుత్వం పచ్చలహారం వేసింది. ఎటుచూసినా పచ్చని చెట్లు, పారులతో హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ను హరితమయం చేసి.. 158 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిం�
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీరనాటు’.. అనేపాట ఇతడికి అచ్చంగా సరిపోతుంది. కెనడాకు చెందిన రన్నర్, పర్యావరణవేత్త ఆంటోని మోసెస్ (23) కేవలం 24 గంటల్లోనే 23,060 మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించాడు.
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలుగా మారాయని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కందిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ నాటిన మొక్కలు, సంతరించుకున్న పచ్�
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది
పచ్చని పరిసరాలను చాలామంది ఇష్టపడతారు. ఇల్లు, ఆఫీస్.. అన్నిచోట్లా మొక్కలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం వచ్చేసింది.. సరికొత్త గ్లాస్ ప్లాంటర్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ పథకంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణాలుగా దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతు�
ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తున్నదని, మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 సంవత్సరాల వరకూ రైతులకు కాసులు కురిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి �
పచ్చని పరిసరాలకు మించిన స్వర్గం లేదు. శారీరక శ్రమకు సాటివచ్చే కసరత్తూ లేదు. గ్రామీణుల ఆరోగ్య రహస్యం ఇదేనంటారు పరిశోధకులు. తోట పనితో ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ పొందవచ్చని
రాజన్న సిరిసిల్ల : నాటిన ప్రతి మొక్క ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బుధవారం వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామాన్ని జిల్లా క�
కామారెడ్డి : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు