రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విజయవంతంగా హరితహారం అమలుతో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.7% పెరిగిందని సీఎస్ సోమేశ్కుమార్ తెల
పోటీ పరీక్షల ప్రత్యేకం —————— పుష్పించే మొక్కలు -పుష్పాలు, ఫలాలు (ఆవృతబీజాల్లో), విత్తనాలను కలిగి ఉన్న మొక్కలను పుష్పించే మొక్కలు అంటారు. – వీటిని బీజయుత మొక్కలు (Sperma tophytes) అని కూడా అంటారు. -వీటి�
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం అరణ్యభవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. తొలిదశలో 3
మొక్కలు మానవుని నిత్యజీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతాయి. ఆహారం, మత్తు పదార్థాలు-పానీయాలు, కలప, నారలు, కాగితం మొదలైనవన్నీ మనకు మొక్కల నుంచే లభిస్తాయి. వివిధ రకాల మొక్కలు, వాటివల్ల మనకు కలిగే ప్రయోజనాల గురి�
ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత
మనిషికి రోగాన్ని బట్టి చికిత్స చేసినట్టే.. మొక్కలకూ కాలాన్నిబట్టి వైద్యం చేయాలంటారు. లేకపోతే ఫలదీకరణ ఉండదు. అకారణంగా ఎండిపోతాయి. చలికాలంలో మొక్కల సంరక్షణ ఎలా ఉండాలంటే.. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. కాబట్�
రూ.2 కోట్ల 60 లక్షల నిధులతో అటవీ ప్రాంత రూపకల్పన మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ప్రకృతి వనాల దిద్దుబాటుకు చర్యలు మేడ్చల్, జనవరి 14(నమస్తే తెలంగాణ): రూ.2 కోట్లతో 60 లక్షల నిధులతో బృహత్ పల్లె పకృతి వనాలను అ
2011తో పోలిస్తే 149 శాతం పెరుగుదలహరితహారంతో ఎటు చూసినా పచ్చందాలే7 విడుతల్లో పది కోట్లకు పైగా మొక్కలుదేశంలోని మెగా సిటీల్లో హైదరాబాద్ నం.1ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టులో వెల్లడిసిటీబ్యూరో ప్రధాన ప�
మొక్కలు నాటిన ఎంపీ, ఎమ్మెల్యేల సతీమణులు పరిగి, జనవరి 7: రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేవెళ్ల ఎంపీ రంజి
గోల్నాక : నియోజకవర్గంలోని రహదారులకు ఇరు వైపుల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. హార్టికల్చర్ కొత్త డీడీగా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవి�
చుంచుపల్లి : మండలంలోని రాంపురం పంచాయతీలో హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ పనులను జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మీ రామకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
జగిత్యాల జిల్లా కోరుట్లలోని రథాలపంపు కాలనీలో చెట్టు నరికిన వ్యక్తికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. మంచికట్ల విజయ్ అనే వ్యక్తి శనివారం ఓ చెట్టును నరికేశాడు. అధికారులు విచారణ జరిపి జరిమానా విధించ�
కోల్కతా, అక్టోబర్ 25: మొక్కలకు ప్రాణం ఉందని జగదీశ్ చంద్రబోస్ కనిపెట్టాడు. ఆ మొక్కలతో సంభాషించే సాంకేతికతను సింగపూర్లోని నన్యాంగ్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలకు ఏమైనా నోరుంటుం�