రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో హరితహారం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశించారు.
పట్టణ, పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంగళవారం ప్రజా ప్రతినిధులతో
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ�
నర్సరీల్లో 18లక్షల మొక్కల పెంపకం మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాల గుర్తింపు హన్వాడ, మే 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు స న్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ టార్�
ఆదిలాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు నర్సరీల్లో కావలసిన మొక్కలు అందుబాటులోఉంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యా�
రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విజయవంతంగా హరితహారం అమలుతో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.7% పెరిగిందని సీఎస్ సోమేశ్కుమార్ తెల
పోటీ పరీక్షల ప్రత్యేకం —————— పుష్పించే మొక్కలు -పుష్పాలు, ఫలాలు (ఆవృతబీజాల్లో), విత్తనాలను కలిగి ఉన్న మొక్కలను పుష్పించే మొక్కలు అంటారు. – వీటిని బీజయుత మొక్కలు (Sperma tophytes) అని కూడా అంటారు. -వీటి�
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం అరణ్యభవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. తొలిదశలో 3
మొక్కలు మానవుని నిత్యజీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతాయి. ఆహారం, మత్తు పదార్థాలు-పానీయాలు, కలప, నారలు, కాగితం మొదలైనవన్నీ మనకు మొక్కల నుంచే లభిస్తాయి. వివిధ రకాల మొక్కలు, వాటివల్ల మనకు కలిగే ప్రయోజనాల గురి�
ఇప్పటికే 219 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత
మనిషికి రోగాన్ని బట్టి చికిత్స చేసినట్టే.. మొక్కలకూ కాలాన్నిబట్టి వైద్యం చేయాలంటారు. లేకపోతే ఫలదీకరణ ఉండదు. అకారణంగా ఎండిపోతాయి. చలికాలంలో మొక్కల సంరక్షణ ఎలా ఉండాలంటే.. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. కాబట్�
రూ.2 కోట్ల 60 లక్షల నిధులతో అటవీ ప్రాంత రూపకల్పన మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ప్రకృతి వనాల దిద్దుబాటుకు చర్యలు మేడ్చల్, జనవరి 14(నమస్తే తెలంగాణ): రూ.2 కోట్లతో 60 లక్షల నిధులతో బృహత్ పల్లె పకృతి వనాలను అ
2011తో పోలిస్తే 149 శాతం పెరుగుదలహరితహారంతో ఎటు చూసినా పచ్చందాలే7 విడుతల్లో పది కోట్లకు పైగా మొక్కలుదేశంలోని మెగా సిటీల్లో హైదరాబాద్ నం.1ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టులో వెల్లడిసిటీబ్యూరో ప్రధాన ప�