కొల్చారం, ఆగష్టు 1 : మొక్కలు నాటడంతో పాటువ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో హైవే రోడ్డు పక్కన సోమవారం జడ్పీటీసీ �
పచ్చదనంతో అలరారే మొక్కలు ఇంటికి సరికొత్త శోభను తీసుకువస్తాయి. పట్టణికీకరణ ప్రభావంతో పల్లెలు సైతం కాంక్రీట్ జంగిల్గా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్�
ఏదైనా వినూత్నంగా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితముంటుంది. ఆలానే ఆలోచించి ఇక్కడో వన సంరక్షకుడు తమ ఊరి నర్సరీని పండ్ల మొక్కల ఫ్యాక్టరీగా మలిచాడు. తీరొక్క పండ్ల మొక్కలు ఇంటింటికీ అందిస్తూ వాటి బాగోగులు కూ
Broken Heart Plant | బ్రోకెన్ హార్ట్.. పేరు వింతగా ఉంది కదూ! ఈ మొక్క శాస్త్రీయనామం మాన్స్టెరా అడాన్సోని ( Monstera adansonii ). ఆకులు హృదయాకృతిలో మనీప్లాంట్ మొక్కను గుర్తుచేస్తాయి. కానీ, మధ్యలో కళాత్మకంగా కత్తిరించినట్టు రంధ్
పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటుత�
మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని బూరుగుప�
Dolphin Plant | డాల్ఫిన్లు నీళ్లలో ఉంటాయని తెలుసు. కానీ చెట్ల మీద ఉండటం ఎప్పుడైనా చూశారా? అదెలా సాధ్యం? అంటారా… ఆ వింతను చూడాలంటే డ్యాన్సింగ్ డాల్ఫిన్ పూల తీగను తెచ్చుకోవాల్సిందే. తీగలా పాకే ఈ మొక్కకు అచ్చం డాల�
పచ్చదనంతో పల్లెలు పరిఢవిల్లేందుకు నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. హరితహారంలో భాగంగా భువనగిరి మండలంలోని తాజ్పూర్లో బుధవారం ఆయన మొక్కలు నాటారు. పచ్చదనం పెరిగిత�
రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం ద్వారా ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు �
String of Perals | ఈ వానాకాలం కొత్త మొక్కలేమైనా పెంచాలనుకుంటున్నారా? అయితే ఇది అచ్చంగా మీ కోసమే. ఆకుపచ్చని ముత్యాల సరాలు అందంగా వేలాడుతున్నాయా అన్నట్టు కనిపించే ఈ మొక్క పేరు ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’. ఎడారి జాతి�
వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే నూతన దంపతులు రెండు మొక్కలు నాటాలని వినూత్న నిర్ణయం తీసుకొన్న కడ్తాల్ పంచాయతీపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ పంచాయతీలో జరిగిన వివాహాలక�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిదో విడుతలో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 69.97లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్�
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే నర్సరీల్లో 49.11 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచింది. ప్రభుత్వం శాఖల వార�
తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం ఎనిమిదో విడతకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రస్తుతం 14,695 నర్సరీల్లో �