హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా కొనసాగుతున్నది. వారాంతంతోపాటు క్రిస్మస్ సెలవులు రావడంతో శనివారం పుస్తక ప్రేమికులు, పలు పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
గదుల్లో మొక్కల్ని పెంచుకోవడం ఇప్పుడు ఇంటి అలంకరణలో భాగమైంది. అక్కడ పెట్టే మొక్కలను ఎంత ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారో, వాటిని ఉంచే కుండీలూ అంతే వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంనాటికి మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలకు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు. మొక్కలు.. ఆరోగ్యాన్ని అందించే ఆయుధాలు.
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు.
రాష్ర్టానికి ఆకుపచ్చని వైభవం తీసు కొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని రైటర్బస్తీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో