మొక్కలు నాటిన ఎంపీ, ఎమ్మెల్యేల సతీమణులు పరిగి, జనవరి 7: రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేవెళ్ల ఎంపీ రంజి
గోల్నాక : నియోజకవర్గంలోని రహదారులకు ఇరు వైపుల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. హార్టికల్చర్ కొత్త డీడీగా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవి�
చుంచుపల్లి : మండలంలోని రాంపురం పంచాయతీలో హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ పనులను జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మీ రామకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
జగిత్యాల జిల్లా కోరుట్లలోని రథాలపంపు కాలనీలో చెట్టు నరికిన వ్యక్తికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. మంచికట్ల విజయ్ అనే వ్యక్తి శనివారం ఓ చెట్టును నరికేశాడు. అధికారులు విచారణ జరిపి జరిమానా విధించ�
కోల్కతా, అక్టోబర్ 25: మొక్కలకు ప్రాణం ఉందని జగదీశ్ చంద్రబోస్ కనిపెట్టాడు. ఆ మొక్కలతో సంభాషించే సాంకేతికతను సింగపూర్లోని నన్యాంగ్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలకు ఏమైనా నోరుంటుం�
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వివాహాలు, పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఖరీదైన బహుమతులకు బదులుగా మొక్కలను బహుమతిగా ఇచ్చేలా దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ
Onion Peels | ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనే సామెత అందరికీ తెలిసిందే. అదే కాదు.. ఈ ఉల్లిగడ్డ పొట్టుతో ఇంట్లోనే సేంద్రీయ ఎరువును కూడా తయారు చేయొచ్చు. ఉల్లిని తరిగిన తర్వాత ఆ పొట్టును చెత్తడబ్బాలో �
ప్రతి పౌరుడూ మొక్కలు నాటాలి | ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు.
వినోద్కుమార్ | ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ ఎంతోమంది ఇంట్లోనుంచే పని చేస్తున్నారు. ఇంటిపని, పిల్లల పెంపకం, ఆఫీసు పనితో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మానసిక ఉల్లాసం కోసం ఇంట్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు. మంచి ప్రయత