న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వివాహాలు, పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఖరీదైన బహుమతులకు బదులుగా మొక్కలను బహుమతిగా ఇచ్చేలా దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ
Onion Peels | ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనే సామెత అందరికీ తెలిసిందే. అదే కాదు.. ఈ ఉల్లిగడ్డ పొట్టుతో ఇంట్లోనే సేంద్రీయ ఎరువును కూడా తయారు చేయొచ్చు. ఉల్లిని తరిగిన తర్వాత ఆ పొట్టును చెత్తడబ్బాలో �
ప్రతి పౌరుడూ మొక్కలు నాటాలి | ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు.
వినోద్కుమార్ | ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ ఎంతోమంది ఇంట్లోనుంచే పని చేస్తున్నారు. ఇంటిపని, పిల్లల పెంపకం, ఆఫీసు పనితో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మానసిక ఉల్లాసం కోసం ఇంట్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు. మంచి ప్రయత
మహారాష్ట్రలో ఓ వైద్యుడి ప్రిస్క్రిప్షన్థానే, ఏప్రిల్ 24: దేశమంతా ఆక్సిజన్ కొరతపై చర్చ నడుస్తున్న వేళ మహారాష్ట్రలో ఓ డాక్టర్ తన వద్దకు వచ్చే రోగులను మొక్క నాటాలని కోరుతున్నాడు. రోగులకు మందులతో పాటు మొ�
హీరో మోటోకార్ప్ ప్రకటనన్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి విజృంభణతో దేశీయ కార్పొరేట్ కంపెనీలు గడగడలాడుతున్నాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి తమ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ స�
మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం కోట్లాది మొక్కలకు జీవం పోసిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు. బుధవారం జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ�