వెల్లింగ్టన్: ఆహార భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నవేళ, దీనిని ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ సైంటిస్టులు సరికొత్త పద్ధతిని కనుగొన్నారు.
ప్రయోగశాలల్లో పండ్లను సృష్టించటంలో ప్రాథమిక పరిశోధనలు విజయం సాధించాయని, ఆహార భద్రతను ఎదుర్కొనేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ల్యాబ్లో మొక్కల కణజాలం నుంచి పెరిగే పండ్లకు, సహజసిద్ధమైన పండ్ల రుచి, వాసనకు తేడా ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు.