జీవకోటి మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. పాల్వంచ డివిజన్ గుడిపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు.
మనిషి జీవితంలోని ప్రతి రంగంలో ఇస్లాం మార్గదర్శనం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇస్లాం బోధనల్లో ప్రముఖ అంశం ‘మొక్కలు నాటడం’. చెట్లు మనిషికి మేలు చేస్తాయి. భూమ�
Man Murders Wife, Mother In Law | ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. తోటలో మృతదేహాలు పాతిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. భార్య, అత్త అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నర్సరీలో పెంచిన ఈత మొక్కలను తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై భారతి కొండాపూర్ లోని ఈతవనంలో బుధవారం మొక్కలు నాటారు.
హత విధీ... రామగుండం నగర పాలక సంస్థ అధికారుల బాధ్యతా రాహిత్యంకు పరాకాష్ట ఇది. గోదావరిఖని శివారు ప్రాంతమైన గోదావరి నది వంతెనపై ఇదీ దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నది
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని బెటాలియన్స్ డీఐజీ సన్నీ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని చాతకొండ 6వ బెటాలియన్ను బుధవారం �
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నేరేడుచర్ల ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్లాంట్స్ గివింగ్ డే కార్యక్రమంలో భాగం�
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మ�
వర్షాకాలం మొదలు కాబోతున్నది. వర్షాలతోపాటే దోమల బెడద పెరగనున్నది. వాటితో వ్యాధుల ముప్పు కూడా రాబోతున్నది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్పై కొన్నిరకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది.