‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ద్వారా 2022-23లో 19.29 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నూటికి 104% పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
పెరటి తోటల్లో ఆకు కూరలు, కూరగాయలతోపాటు ఎక్కువగా కనిపించేవి పూల మొక్కలే! అందులోనూ గులాబీలను చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు. ఇవి ఇంటికి కొత్త అందాన్ని ఇవ్వడంతోపాటు ఆడవాళ్లకూ అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
జీవకోటి మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. పాల్వంచ డివిజన్ గుడిపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు.
మనిషి జీవితంలోని ప్రతి రంగంలో ఇస్లాం మార్గదర్శనం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇస్లాం బోధనల్లో ప్రముఖ అంశం ‘మొక్కలు నాటడం’. చెట్లు మనిషికి మేలు చేస్తాయి. భూమ�
Man Murders Wife, Mother In Law | ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. తోటలో మృతదేహాలు పాతిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. భార్య, అత్త అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నర్సరీలో పెంచిన ఈత మొక్కలను తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై భారతి కొండాపూర్ లోని ఈతవనంలో బుధవారం మొక్కలు నాటారు.
హత విధీ... రామగుండం నగర పాలక సంస్థ అధికారుల బాధ్యతా రాహిత్యంకు పరాకాష్ట ఇది. గోదావరిఖని శివారు ప్రాంతమైన గోదావరి నది వంతెనపై ఇదీ దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నది