పెంపుడు కుక్క తెలుసుకానీ, పెంపుడు మొక్క ఏంటి అనుకుంటున్నారా?! అవునండీ ఇప్పుడు మొక్కల్నీ పెట్లుగా చేసుకోవచ్చు. ‘ప్లాంట్సియో ఇవీ జెన్ 2’ అనే పూలకుండీ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించి ఆరోగ్యమైన జీవితం అనుభవించవచ్చని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలోనీ 10వ వార్డులో ఇంటింటికి హోమ్�
Civic workers water roadside plants in rain | ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నది. మరోవైపు రోడ్డు మధ్యలో డివైడర్ లోపల ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ స�
మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిలో.. కేవలం ఒక్కశాతం మాత్రమే వాడుకుంటాయి. మిగిలిన 99 శాతం నీటిని.. ఆకులపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి.
Man Plants 'Bomb' At Hospital | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ద�
హరితహారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొ క్కలు నాటి సంరక్షించింది. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సైతం పెద్దఎత్తున నాటిన మొక్కలు నేడు వృ�
వేసవి మొదలైంది. ఇక పెరటి తోటలు, బాల్కనీ మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొనే సమయం ఆసన్నమైంది. అయితే, కొందరు వేళాపాళా లేకుండా మొక్కలకు నీళ్లు పెడుతూనే ఉంటారు.
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి అందులోని మొక్కలను
పెరటితోటల్లో పురుగుమందుల వాడకం ఏమాత్రం మంచిదికాదు. ఎందుకంటే, అది మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది. అయితే, మొక్కలకు పట్టిన పురుగులు, నల్లి, తెల్ల దోమల్ని నివారించడంలో సబ్బు నీళ్ల ద్రావణం అద్భుతంగా పనిచేస్తు
గ్రామీణులకు ఆహ్లాదాన్ని పంచేందుకు కేసీఆర్ సర్కారు పల్లె ప్రకృతి వనాలు, బృహత్తర పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఔషధ, పూల మొక్కలను నాటింది. పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, భావితరాలను దృష్టిలో ఉంచుకొ�
పత్ర రంధ్రాల ద్వారా మొక్కలు గాలిని పీల్చుకుంటాయని శాస్త్రవేత్తలు శతాబ్దాల క్రితమే గుర్తించారు. ఈ ప్రక్రియను మానవులు చూడటానికి దోహదపడే ఓ పరికరాన్ని ఇలినాయిస్ అర్బేన్-చాంపెయిన్ విశ్వవిద్యాలయం శాస్త
Farmer Plants Rs 500 Notes | ఒక రైతు భారీ వర్షాలకు పంట నష్టపోయాడు. పంటకు బీమా చేసినప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్
తురాయి చెట్టు పూలు అంత సాధారణంగా అందవు. కొమ్మల శిఖరాగ్రాన పూయడం వీటి ప్రత్యేకత. అందని ఆ వర్ణాలను చిత్రించడం చిత్రకారుల లక్ష్యం. ఆ అగ్గిపూల అందాలను పదాల్లో పొదగడం కవులకెంతో ఇష్టం. ‘తురాయి’ అంటే మకుటం. విలు�