ప్రకృతి ప్రేమికులు చాలా మందే ఉంటారు. తోచినప్పుడు మొక్కలు నాటడం, చెట్లను చూసి ఆనందించడం చేస్తుంటారు. కానీ, మొక్కలు నాటడం అన్నది ఓ జీవన విధానంలా మలుచుకున్న వాళ్లు మాత్రం అరుదుగా కనిపిస్తారు.
ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంసృతిని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్లోని ఐమ్యాక్స్ థియేటర్ పకన హెచ్ఎండీఏ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన 20వ ‘గ్రాండ్ నర్సరీ మేళా-ఆల్ ఇండియ
వచ్చే నెల చివరి నాటికీ వనమహోత్సవం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి సమీక్షించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో మధ్యమానేరు భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించగా.. ఇంకా 21ఎకరాల ప్రభుత్వ భూమి మిగులుగా ఉన్నది. అందులో హనుమాన్ దేవాలయం వెనుక ఉన్న ఎకరం స్థలంలో వ�
నేతాజీ రామవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న “నా మొక్క.. నా బాధ్యత” కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మొక్కల సంరక్షణతో పాటు వ్యక్తిగత భద్ర
ప్రకృతిలోని కొన్ని మొక్కలు మనకు అందమైన పుష్పాలను అందించడమే కాకుండా, అత్యంత శక్తివంతమైన రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అయితే అదే రసాయనాలు ఒకవైపు ప్రాణాంతక విషాలుగా పనిచేస్తే, మరోవైపు భవిష్యత్తులో కొ�
భవిష్యత్ తరాలకు మొక్కలు అవసరమని, పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎక్సైజ్ ఎస్ఐ యాదయ్య, సర్పంచ్ నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం అనంతగిరి మండలంలోని చనుపల్లిలో వన మహోత్సవం సందర్భంగా..
‘జీవకోటికి ప్రాణవాయువునిచ్చే చెట్టు పుట్టుక నుంచి చావుదాకా కల్పతరువై నిలుస్తుంది.. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది..సకాలంలో వానలు కురిపించి కరువు కాటకాలు లేకుండా చేస్తుంది.. సమస్త మానవాళికి మనుగడనిస్తు�
పెంపుడు కుక్క తెలుసుకానీ, పెంపుడు మొక్క ఏంటి అనుకుంటున్నారా?! అవునండీ ఇప్పుడు మొక్కల్నీ పెట్లుగా చేసుకోవచ్చు. ‘ప్లాంట్సియో ఇవీ జెన్ 2’ అనే పూలకుండీ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించి ఆరోగ్యమైన జీవితం అనుభవించవచ్చని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలోనీ 10వ వార్డులో ఇంటింటికి హోమ్�
Civic workers water roadside plants in rain | ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నది. మరోవైపు రోడ్డు మధ్యలో డివైడర్ లోపల ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ స�
మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిలో.. కేవలం ఒక్కశాతం మాత్రమే వాడుకుంటాయి. మిగిలిన 99 శాతం నీటిని.. ఆకులపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి.
Man Plants 'Bomb' At Hospital | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ద�
హరితహారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొ క్కలు నాటి సంరక్షించింది. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సైతం పెద్దఎత్తున నాటిన మొక్కలు నేడు వృ�