Earthquake | న్యూజిలాండ్ (New zealand) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు (Ricter Scale) పై దాని తీవ్రత 5.9 గా నమోదైంది. సౌత్ ఐలాండ్ (South Island) లోని 'తే అనావ్ (Te Anau)' పట్టణానికి సమీపంలో భూకంపం సంభవించడంతో అధికారులు తొలుత సునామీ హ
వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ఆరంభించిన న్యూజిలాండ్ వెంటనే తేరుకుంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా గయానాలో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తుచేసింది.
ముందుగా సిద్ధం చేసుకోకుండా నిర్వహించే విలేకరుల సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ చాలాకాలంగా నిరాకరిస్తూ దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగిస్తున్న వైఖరి ఇటీవలి ఆయన ఆస్ట్రేలియా పర్యటన, ప్రస్తుతం న్యూజిలాండ
PM Modi: 2030 నాటికి సుమారు 35వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని భారత్, కివీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, కివీస్ ప్రధాని కిస్టోఫర్ లుక్సాన్ మధ్య దీనిపై ఒప్పందం జరిగింది. ఇక స్థా�
రెండున్నరేండ్ల క్రితం భారత్కు సొంతగడ్డపై చుక్కలు చూపించి టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన న్యూజిలాండ్.. తాజాగా ఇంగ్లండ్నూ వారి స్వదేశంలోనే దెబ్బకొట్టి చరిత్రాత్మక విజయం సాధించింది.
ఎఫ్ఐహెచ్ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 2-0 గోల్స్ తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసింది.
Fifa World Cup : ఫిఫా వరల్డ్కప్లో న్యూజిలాండ్, ఇరాన్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. రెండు సార్లు ఇరాన్ ఓటమి నుంచి తప్పించుకున్నది. కివీస్ ప్లేయర్ ఎలిజా జస్ట్ తమ జట్టు తరపున ర
ప్రతియేటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్(ఐఈపీ) విడుదల చేసే ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్'(జీపీఐ)లో భారతదేశం ర్యాంకు గత ఏడాది కన్నా మరింత దిగజారింది. భారత్ నిరుడు 115వ ర్యాంకులో ఉండగా, ఈసారి 127కు పత�
న్యూజిలాండ్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. తన కళాత్మక ఆటతీరుకు తోడు మెండైన నాయకత్వ ప్రతిభతో దేశ క్రికెట్కు అసమాన విజయాలు అందించిన 35 ఏండ్ల కేన్ విలియమ్సన్ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తన 16 �
New Zealand Lawmakers: న్యూజిలాండ్కు చెందిన నలుగురు చట్టసభ ప్రతినిధులపై చైనా నిషేధం విధించింది. ఓ ఏడాదిపై చైనాలో పర్యటించకుండా ఆంక్షలు విధించింది. తైవాన్కు పార్లమెంటరీ ట్రిప్ వేసిన కివీస్ ప్రతినిధ�
India Vs New Zealand: కివీస్తో 40 రోజల పాటు ఇండియా క్రికెట్ సిరీస్ ఆడనున్నది. అక్టోబర్ 22 నుంచి ఆ సిరీస్ ప్రారంభం అవుతుంది. రెండు దేశాల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. న్యూజిలాండ్ ఈ సిరీస్�
ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో న్యూజిలాండ్ పట్టు సాధిస్తున్నది. యువ పేసర్ నాథన్ స్మిత్(6-40) ధాటికి ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకు కుప్పకూలింది.
బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ముగించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి పోరులో ఆతిథ్య జట్టు నెగ్గగా రెండో మ్యాచ్ వర్షార్పణమైంది.