Finn Allen : అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో కివీస్ బ్యాటర్ ఫిన్ అల్లెన్ సంచలనం సృష్టించాడు. అతను కేవలం 51 బంతుల్లో 151 రన్స్ చేశాడు. 19 సిక్సర్లు కొట్టి గతంలో టీ20 క్రికెట్లో గేల్ పేరిట ఉన్న రి�
విదేశీ చిత్ర నిర్మాణాలపై వందశాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వినోద రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సమకాలీన భారతీయ సినిమాకు అమెరికా కీలకమైన ఆదాయ వనరుగా
పాకిస్థాన్తో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించింది.
స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్లో చిత్తుగా ఓడిన పాక్.. అదే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నది. హమిల్టన్ �
సొంతగడ్డపై పాకిస్థాన్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. బే ఓవల్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన నాలుగో టీ20లో కివీస్.. 115 పరుగుల భారీ తేడాతో నె�
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ కీలక మ్యాచ్లో బోణీ కొట్టింది. ఆతిథ్య జట్టుతో ఆక్లాండ్లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే దంచేసి రికార్డు �
Khushdil Shah : గ్రౌండ్లో బౌలర్ను ఢీకొన్న పాకిస్థాన్ బ్యాటర్ ఖుష్దిల్కు.. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఈ ఘటన న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సమయంలో జరిగింది. లెవల్ 2 ప్రవర్తనా నియమావళిన
ఇటీవలే స్వదేశంలో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో దారుణ వైఫల్యం తర్వాత జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసి సారథిని మార్చినా పాకిస్థాన్ ఆటతీరులో మార్పు రాలేదు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆ జట్టు.. ఐదు మ్యాచ్ల
ఓపెనింగ్కు వెళ్తావా? సరే వెళ్తా! మూడో స్థానంలో బ్యాటర్ల కొరత ఉంది. అక్కడ బ్యాటింగ్ చేస్తావా? మీ ఆజ్ఞ! స్పిన్నర్లను కాచుకుని వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టే మిడిలార్డర్లో ఆడతావా? చిత్తం! లోయరార�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడోసారి ఫైనల్ పోరులో నిలిచిన టీం ఇండియా పుష్కర విరామం తర్వాత మళ్లీ టైటిల్ను సగర్వంగా ఒడిసిపట్టుకుంది.
Champions Trophy: పీసీబీ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ కప్ ప్రజెంటేషన్ సెర్మనీలో ఒక్క పాక్ బోర్డు సభ్యుడు కూడా హాజరుకాలేదు. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు నుంచి ఎవరూ పోడియంపైకి వెళ్ల