న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ కీలక మ్యాచ్లో బోణీ కొట్టింది. ఆతిథ్య జట్టుతో ఆక్లాండ్లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే దంచేసి రికార్డు �
Khushdil Shah : గ్రౌండ్లో బౌలర్ను ఢీకొన్న పాకిస్థాన్ బ్యాటర్ ఖుష్దిల్కు.. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఈ ఘటన న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సమయంలో జరిగింది. లెవల్ 2 ప్రవర్తనా నియమావళిన
ఇటీవలే స్వదేశంలో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో దారుణ వైఫల్యం తర్వాత జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసి సారథిని మార్చినా పాకిస్థాన్ ఆటతీరులో మార్పు రాలేదు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆ జట్టు.. ఐదు మ్యాచ్ల
ఓపెనింగ్కు వెళ్తావా? సరే వెళ్తా! మూడో స్థానంలో బ్యాటర్ల కొరత ఉంది. అక్కడ బ్యాటింగ్ చేస్తావా? మీ ఆజ్ఞ! స్పిన్నర్లను కాచుకుని వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టే మిడిలార్డర్లో ఆడతావా? చిత్తం! లోయరార�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడోసారి ఫైనల్ పోరులో నిలిచిన టీం ఇండియా పుష్కర విరామం తర్వాత మళ్లీ టైటిల్ను సగర్వంగా ఒడిసిపట్టుకుంది.
Champions Trophy: పీసీబీ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ కప్ ప్రజెంటేషన్ సెర్మనీలో ఒక్క పాక్ బోర్డు సభ్యుడు కూడా హాజరుకాలేదు. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు నుంచి ఎవరూ పోడియంపైకి వెళ్ల
Champions Trophy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నె
IND vs NZ | ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు షాక్ తగిలింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (76) ఔటయ్యాడు. 27వ ఓవర్లో రచిన్ రవీంద్ర వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడేం�
Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 108 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 24వ ఓవర్ జడేజా వేసిన రెండో బంతికి టామ్ లేథమ్ (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గె
Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్ రెండో బంతికి కేన్ విలియమ్సన్ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్�
Champions Trophy Final | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ క్రమ�