గద్వాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ నిధులతో స్మృతి వనం పార్కు పునర్నిర్మాణం అవుతున్నది. పార్కులోని వస్తువులు అబ్బురపరిచేలా ఉన్నాయి. రూ.30 లక్షలతో ఈ పార్కులను సుందరీకరిస్తున్నారు.
పిల్లలను, పెద్దలను ఆకట్టుకునేలా గార్డెనింగ్, మొక్కలు, ఓపెన్ జిమ్ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ పార్కు స్థానికులకు అందుబాటులోకి రానున్నది.
– గద్వాల, ఫొటో గ్రాఫర్