సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న వాహనాలు తరుచూ మొరాయిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, తాగునీటి సరఫరా తదితర పనులకు 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు వినియోగిస్తున్నా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. మిగతావాటికి మొండిచెయ్యి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మున్స�
గద్వాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ నిధులతో స్మృతి వనం పార్కు పునర్నిర్మాణం అవుతున్నది. పార్కులోని వస్తువులు అబ్బురపరిచేలా ఉన్నాయి. రూ.30 లక్షలతో ఈ పార్కులను సుందరీకరిస్తున్నారు.