దివ్యాంగులు గౌరవంగా జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట్ మండల కేంద్రంలో 81 మంది దివ్యాంగులకు పింఛన్ పత్రాలు అం దజ�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ ఫంక్షన్ హాలులో 513 మంది దివ్యాంగు�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) ప్రశ్నించారు.
దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు కొండంత ధైర్యాన్నిస్తున్నది. పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచిన సర్కారు, నాలుగురోజులుగా రూ.4,016 ఖాతాల్లో జమ చేస్తుండడంతో వారిలో ఆనందం ఉప్పొంగుతున్నది.
అంగన్వాడీ టీచర్లు (anganwadi teacher), హెల్పర్ల (Helpers) ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హర్షం వ్యక్తంచేశారు. అంగన్వాడీల సంక్షేమానికి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇ�
దేశంలో తెలంగాణ తప్ప మరే రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇవ్వడం లేదని, అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం పట్టణంలోని లక్ష్మ
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతతో రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం సనత్నగర్, అంబర్పేట, ముషీ�
మొట్టమొదటగా వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించింది తెలంగాణ ప్రభుత్వమని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, అన్ని వర్గాలను ఆదుకున్న మనసున్న
రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగులకు రూ. 3016 నుంచి రూ. 4016 చొప్పున పెర�
ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్ని గోల్మాల్ చేద్దామని కాంగ్రెస్ తుపాకీ వెంకట్రాముడి మాటలు చెబుతూ గారడీ చేయాలని చూస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
ఆదివ్యాంగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ను 3016 నుంచి 4016 పెంచి ఇవ్వడంపై సంబురపడుతున్నారు. అందుకు సంబంధించి బుధవారం ప్రొసీడింగ్స్ అందజేయడంతో ఆనందంలో మునిగిపోయారు.
CM KCR | జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ మెదక్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మొదక్ పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్కు దారి పొడవునా జననీరాజనాలు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల�
నివాస స్థలం ఉండి ఇల్లు లేని వారి కో సం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి సర్కారు రూ. 3లక్షల సాయం అందించనుంది. ఈ పథకం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జ�