కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్
తెలంగాణ అమరుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.25 వేల చొప్పున పెన్షన్ చెల్లిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. సోమవారం హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని �
ప్రస్తుతం మీ వయసు 30 ఏైండ్లెతే.. మీ పదవీ విరమణ అనంతరం నెలకు రూ.2 లక్షల పెన్షన్ కోసం రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ అవసరం.ఇందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అనువైనదిగా చెప్పవచ్చు.
Woman Hides Father's Body for Pension | తండ్రి పెన్షన్ కోసం అతడి కూతురు చాలా ఏళ్లుగా మృతదేహాన్ని దాచింది. హెల్త్ చెకప్ కోసం వచ్చిన ఆరోగ్య అధికారులను ఇంట్లోకి ఆమె రానివ్వలేదు. దీంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేపట్టడగా ఈ �
బిడ్డా సల్లంగ ఉండు.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటం. మాకు పింఛన్, తాగునీరు రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలి.. కేసీఆర్ సారే రావాలి’ అంటూ ప్రజలు బీఆర్ఎస్ మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను దీవించారు.
అవ్వా.. నువ్ సల్లంగ ఉండాలె తల్లి.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటాం.. మాకు పింఛన్, మంచినీరు మంచిగ రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలె.. కేసీఆర్ సారే రావాలె’ ప్రజలు మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ ద
Kinnera Mogilaiah | పద్మ శ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ నిరుపేద కళాకారుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకో�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 13 వేల మంది దివ్యాంగ పింఛన్దారులు ఉండగా.. ఇంకా అర్హులైన వారు దాదాపు 3 వేలకుపైగా ఉంటారు. ప్రభుత్వం వికలాంగులకు నెలకు రూ.3,016 సాయం అందిస్తుండగా.. అన్ని అర్హతలు ఉండి పింఛన్ కోసం చాలా మ�
BC Declaration | ఏపీలో టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కూటమి నాయకులు వెల్లడించారు.
అధిక పెన్షన్ ఆశిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) గట్టి షాక్ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేసున్నదన్న వార్తలు తాజాగా వెలువడుతున్నాయి.
సిక్కిం ప్రభుత్వ తరహాలోనే తెలంగాణలోనూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ను అమలు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం (సీపీఎస్టీఈఏ) ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
Pension | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ ర�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలో వచ్చి నెలన్నర గడుస్తున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీల అమలును గాలికొదిలేసింది. గృహజ్యోతి, పింఛన్ల పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, కొత్త రేష