రాష్ట్ర ఉద్యోగులపై కాం గ్రెస్ సీపీఎస్ను రుద్దిన రోజైన సెప్టెంబర్ 1ని ఉద్యోగ సంఘాలు ‘పెన్షన్ విద్రోహ దినం’గా పాటిస్తూ వస్తున్నా యి. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని ఆదివా రం
UPS : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్లో యూ అంటే మోదీ సర్కార్ యూటర్న్లని ఖర్గే అభివర్ణించారు.
పింఛన్ వస్తలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగాధరి పోచవ్వ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్�
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట తపాలా కార్యాలయం పరిధిలోని బుట్టాపూర్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కలిపి 300 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో నుంచి 45 మంది పేర్లు సాంకేతిక సమస్యతో కడ�
మండలంలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య రోజురోజుకూ రెట్టింపవుతున్నది. 4జీ నుంచి 5జీకి దేశం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో గ్రామాలు, గిరిజన తండాల్లో సిగ్నల్ సమస్య ప్రజలను వేధిస్తున్నది.
Prajavani | బతికే ఉన్నా ‘మహా ప్రభో’ అంటూ ఓ వృద్దురాలు(Old woman) ఎక్కని మెట్లు.. కలవని అధికారి లేడు. పింఛన్ మంజూరు చేయండంటూ ఖైరతాబాద్ తహసీల్దార్కు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దివ్యాంగులకు 6వేల పెన్షన్తోపాటు వైకల్యానికి అనుగుణంగా పరికరాలు అందించాలని, ఇందిరమ్మ ఇం�
తెలంగాణ ప్రభుత్వం సత్వరమే దివ్యాంగుల పింఛన్ల మొత్తాన్ని రూ.4016 నుంచి రూ.6016కు పెంచేలా చూడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడి ఇంటి వద్ద ఓ దివ్యాంగుడు ప్లకార్డును ప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.4,016 నుంచి రూ.6,016కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచి ఇస్తామన్న పింఛన్ వెంటనే అమలుచేయాలంటూ దివ్యాంగులు, వృద్ధులు రోడ్డెక్కారు. ఈమేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు, జనగామ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశ�
వృద్ధుల్లో కేవలం 29 శాతం మందికి మాత్రమే వృద్ధాప్య పింఛను, భవిష్య నిధి వంటి సామాజిక భద్రత పథకాలు అందుతున్నాయని ఎన్జీఓ హెల్ప్ఏజ్ అధ్యయనం వెల్లడించింది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం పొందుతున్నవారు కూ�
ఏపీలో పింఛన్ రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైనది ఓటు హక్కు. ఓ ఓటరు తన పాలకుడిగా ఎవరిని ఎంచుకోవాలన్నది కేవలం అతడి అభీష్టం. అంతటి స్వేచ్ఛను కల్పించిన గొప్పదనం మన రాజ్యాంగానిది.