మండలంలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య రోజురోజుకూ రెట్టింపవుతున్నది. 4జీ నుంచి 5జీకి దేశం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో గ్రామాలు, గిరిజన తండాల్లో సిగ్నల్ సమస్య ప్రజలను వేధిస్తున్నది.
Prajavani | బతికే ఉన్నా ‘మహా ప్రభో’ అంటూ ఓ వృద్దురాలు(Old woman) ఎక్కని మెట్లు.. కలవని అధికారి లేడు. పింఛన్ మంజూరు చేయండంటూ ఖైరతాబాద్ తహసీల్దార్కు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దివ్యాంగులకు 6వేల పెన్షన్తోపాటు వైకల్యానికి అనుగుణంగా పరికరాలు అందించాలని, ఇందిరమ్మ ఇం�
తెలంగాణ ప్రభుత్వం సత్వరమే దివ్యాంగుల పింఛన్ల మొత్తాన్ని రూ.4016 నుంచి రూ.6016కు పెంచేలా చూడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడి ఇంటి వద్ద ఓ దివ్యాంగుడు ప్లకార్డును ప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.4,016 నుంచి రూ.6,016కు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచి ఇస్తామన్న పింఛన్ వెంటనే అమలుచేయాలంటూ దివ్యాంగులు, వృద్ధులు రోడ్డెక్కారు. ఈమేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు, జనగామ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశ�
వృద్ధుల్లో కేవలం 29 శాతం మందికి మాత్రమే వృద్ధాప్య పింఛను, భవిష్య నిధి వంటి సామాజిక భద్రత పథకాలు అందుతున్నాయని ఎన్జీఓ హెల్ప్ఏజ్ అధ్యయనం వెల్లడించింది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం పొందుతున్నవారు కూ�
ఏపీలో పింఛన్ రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైనది ఓటు హక్కు. ఓ ఓటరు తన పాలకుడిగా ఎవరిని ఎంచుకోవాలన్నది కేవలం అతడి అభీష్టం. అంతటి స్వేచ్ఛను కల్పించిన గొప్పదనం మన రాజ్యాంగానిది.
కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్
తెలంగాణ అమరుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.25 వేల చొప్పున పెన్షన్ చెల్లిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. సోమవారం హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని �
ప్రస్తుతం మీ వయసు 30 ఏైండ్లెతే.. మీ పదవీ విరమణ అనంతరం నెలకు రూ.2 లక్షల పెన్షన్ కోసం రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ అవసరం.ఇందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అనువైనదిగా చెప్పవచ్చు.
Woman Hides Father's Body for Pension | తండ్రి పెన్షన్ కోసం అతడి కూతురు చాలా ఏళ్లుగా మృతదేహాన్ని దాచింది. హెల్త్ చెకప్ కోసం వచ్చిన ఆరోగ్య అధికారులను ఇంట్లోకి ఆమె రానివ్వలేదు. దీంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేపట్టడగా ఈ �
బిడ్డా సల్లంగ ఉండు.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటం. మాకు పింఛన్, తాగునీరు రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలి.. కేసీఆర్ సారే రావాలి’ అంటూ ప్రజలు బీఆర్ఎస్ మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను దీవించారు.