అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో క�
అధిక పెన్షన్ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాల్ని యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్వో మే 31వరకూ గడువు పొడిగించింది. గతంలో ఇచ్చిన ఈ గడువు డిసెంబర్ 31తో ముగియడంతో మరోసారి పెంచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేసిందని, మిగతా గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అ�
Social Media: సోషల్ మీడియాలో చేసిన రెండు పోస్టులు.. ఓ రిటైర్డ్ ఉద్యోగికి శాపంగా మారాయి. మాజీ మంత్రులపై చేసిన ఆ పోస్టులను తప్పుపట్టిన ప్రభుత్వం.. అతనికి ప్రతినెల పెన్షన్లో రూ.500 కట్ చేసింది. ఈ ఘటన కేరళ
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప�
ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలన�
భర్త పోయి 60 ఏండ్లు అయ్యింది. నాటి నుంచి పింఛన్ డబ్బుల కోసం ఆ మహిళ తిరగని ఆఫీసు లేదు. ఆరు దశాబ్దాలుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో న్యాయ పోరాటానికి దిగిన ఆ వృద్ధురాలిక�
గత సంవత్సరం గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏదో కొంత సాయం అందజేసి చేతులు దులుపుకుందామంటే కుదరదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
Agra Elderly man | ప్రభుత్వ రికార్డుల్లో మరణించి ఉన్నట్లుగా చూసి ఒక వృద్ధుడు షాక్ అయ్యాడు. (Agra Elderly man) అప్పటి నుంచి పింఛను అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్న
Pension | ఒక వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వేల జరిమానా విధించింది. పెన్షన్ కోసం 96 ఏండ్ల వృద్ధుడిని 40 ఏండ్ల ప
పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా పింఛన్ను సవరించకపోవడంతో వారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సింగరేణి ఉద్యోగులు తమ విచారకరమైన స్థితిని తెలియజేస్తూ 202 3, ఆగస్టు 30న రా�
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో దీక్షగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న దివ్యాంగ యువకుడు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన చిన్న రైతు కుటుంబీకుడు. నాన్న కొన్నేళ్ల క్�