ఆటోలకు సరైన గిరాకీ లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో, మ్యాజిక్, జీపు డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రతి డ్రైవర్కు పింఛన్ అమలు చేసి, ప్రతి వాహనంపై గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయాలన�
భర్త పోయి 60 ఏండ్లు అయ్యింది. నాటి నుంచి పింఛన్ డబ్బుల కోసం ఆ మహిళ తిరగని ఆఫీసు లేదు. ఆరు దశాబ్దాలుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో న్యాయ పోరాటానికి దిగిన ఆ వృద్ధురాలిక�
గత సంవత్సరం గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏదో కొంత సాయం అందజేసి చేతులు దులుపుకుందామంటే కుదరదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
Agra Elderly man | ప్రభుత్వ రికార్డుల్లో మరణించి ఉన్నట్లుగా చూసి ఒక వృద్ధుడు షాక్ అయ్యాడు. (Agra Elderly man) అప్పటి నుంచి పింఛను అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్న
Pension | ఒక వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వేల జరిమానా విధించింది. పెన్షన్ కోసం 96 ఏండ్ల వృద్ధుడిని 40 ఏండ్ల ప
పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా పింఛన్ను సవరించకపోవడంతో వారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సింగరేణి ఉద్యోగులు తమ విచారకరమైన స్థితిని తెలియజేస్తూ 202 3, ఆగస్టు 30న రా�
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో దీక్షగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న దివ్యాంగ యువకుడు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన చిన్న రైతు కుటుంబీకుడు. నాన్న కొన్నేళ్ల క్�
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి పెద్ద కొడుకు అయ్యారు. ‘అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు ప�
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (B
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవితన�