కేంద్ర ప్రభుత్వ రిటైర్ట్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని బుధవారం లోక్సభలో వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 9వేల రూపాయలు కనీస పె
దివ్యాంగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. సమైక్య పాలనలో నామమాత్రపు పింఛన్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సీఎం కేసీఆర్ మానవీయ పాలనలో ఆసరా దొరికింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇప్పటి�
వికలాంగుల ఆసరా పింఛన్ను రూ. 4016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం శామీర్పేట ప్రధాన చౌరస్తా వద్ద క్షీరాభిషేకం చేస్తున్న దివ్యాంగులు, బీఆర్
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసహాయులపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు �
నెలకు రూ.7500 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నట్టు ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ వెల్లడించింది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్టు పెన్షనర్ల
ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.
Gutta Sukhender Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రిమోట్ గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్�
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్ ప్రూఫ్ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (�
దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగుల పింఛన్ పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి మరో రూ.వేయి జత చే
మంచిర్యాల జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల కేంద్రంగా కుల వృత్తులకు రూ. ఒక లక్ష సాయం, రెండో విడుత గొర్ర