ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్ని గోల్మాల్ చేద్దామని కాంగ్రెస్ తుపాకీ వెంకట్రాముడి మాటలు చెబుతూ గారడీ చేయాలని చూస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
ఆదివ్యాంగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ను 3016 నుంచి 4016 పెంచి ఇవ్వడంపై సంబురపడుతున్నారు. అందుకు సంబంధించి బుధవారం ప్రొసీడింగ్స్ అందజేయడంతో ఆనందంలో మునిగిపోయారు.
CM KCR | జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ మెదక్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మొదక్ పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్కు దారి పొడవునా జననీరాజనాలు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల�
నివాస స్థలం ఉండి ఇల్లు లేని వారి కో సం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి సర్కారు రూ. 3లక్షల సాయం అందించనుంది. ఈ పథకం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జ�
కేంద్ర ప్రభుత్వ రిటైర్ట్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని బుధవారం లోక్సభలో వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 9వేల రూపాయలు కనీస పె
దివ్యాంగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. సమైక్య పాలనలో నామమాత్రపు పింఛన్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సీఎం కేసీఆర్ మానవీయ పాలనలో ఆసరా దొరికింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇప్పటి�
వికలాంగుల ఆసరా పింఛన్ను రూ. 4016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం శామీర్పేట ప్రధాన చౌరస్తా వద్ద క్షీరాభిషేకం చేస్తున్న దివ్యాంగులు, బీఆర్
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసహాయులపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు �
నెలకు రూ.7500 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నట్టు ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ వెల్లడించింది. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్టు పెన్షనర్ల
ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.
Gutta Sukhender Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్ రెడ్డి (Gutta Sukhender Reddy )ఆరోపించారు.