కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రిమోట్ గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్�
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్ ప్రూఫ్ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (�
దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగుల పింఛన్ పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి మరో రూ.వేయి జత చే
మంచిర్యాల జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల కేంద్రంగా కుల వృత్తులకు రూ. ఒక లక్ష సాయం, రెండో విడుత గొర్ర
మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. దివ్యాంగుల పింఛన్ను వచ్చె నెల నుంచి మరో వెయ్యి పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ శుక
పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. నేటికీ పేదరికం పరిష్కారం కాలేదు. దేశంలో దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్ని అను�
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో కోరి�
అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసే ఈపీఎఫ్వో చందాదారులు, పెన్షనర్లు అవసరమైన అదనపు సొమ్మును డిపాజిట్ చేయడానికి లేదా పీఎఫ్ ఖాతా నుంచి పెన్షన్ స్కీమ్కు బదిలీ చేయాలన్న అనుమతి తెలిపేందుకు ఎంప్లాయీస్ ప
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే ఈపీఎఫ్వో చందాదారుల ప్రావిడెంట్ ఫండ్ భారీగా తగ్గనుంది. కొత్త నిబంధనల ప్రకారం అధిక పెన్షన్ కోరుకునే ఉద్యోగికి.. ఈపీఎఫ్గా యాజమాన్యం చెల్లించే వాటాలో అత్యధిక భాగం ఇక ను
స్వరాష్ట్రంలో కులవృత్తులు జీవం పోసుకుంటున్నాయి. సమైక్య పాలనలో ఉనికి కోల్పోయి చిన్నాభిన్నమైన కులవృత్తిదారులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. తెలంగాణ సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ కులవృత్తిదా�