మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. దివ్యాంగుల పింఛన్ను వచ్చె నెల నుంచి మరో వెయ్యి పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ శుక
పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. నేటికీ పేదరికం పరిష్కారం కాలేదు. దేశంలో దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్ని అను�
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని సీపీఎస్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో కోరి�
అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసే ఈపీఎఫ్వో చందాదారులు, పెన్షనర్లు అవసరమైన అదనపు సొమ్మును డిపాజిట్ చేయడానికి లేదా పీఎఫ్ ఖాతా నుంచి పెన్షన్ స్కీమ్కు బదిలీ చేయాలన్న అనుమతి తెలిపేందుకు ఎంప్లాయీస్ ప
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే ఈపీఎఫ్వో చందాదారుల ప్రావిడెంట్ ఫండ్ భారీగా తగ్గనుంది. కొత్త నిబంధనల ప్రకారం అధిక పెన్షన్ కోరుకునే ఉద్యోగికి.. ఈపీఎఫ్గా యాజమాన్యం చెల్లించే వాటాలో అత్యధిక భాగం ఇక ను
స్వరాష్ట్రంలో కులవృత్తులు జీవం పోసుకుంటున్నాయి. సమైక్య పాలనలో ఉనికి కోల్పోయి చిన్నాభిన్నమైన కులవృత్తిదారులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. తెలంగాణ సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ కులవృత్తిదా�
పెన్షన్ కోసం విరిగిన కుర్చీ సాయంతో చెప్పుల్లేకుండా కిలోమీటర్ల దూరం నడిచిన వృద్ధురాలు (70) తీరా బ్యాంకుకు వెళ్లినా పెన్షన్ సొమ్ము విత్డ్రా చేసుకోలేకపోయింది. ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్�
పాత పెన్షన్ సాధనకు ఆగస్టు 23న హైదరాబాద్లో రాజకీయ రణరంగ మహాసభ నిర్వహించనున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ
నిరుపేద వృద్ధురాళ్లకు మరింత చేయూనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త మృతి చెందితే అతడి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.