2023-24 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన మొత్తం రూ. 45.03 లక్షల కోట్ల బడ్జెట్లో సింహభాగం వడ్డీల చెల్లింపునకే పోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 10.79 లక్షల కోట్లను వడ్డీ చెల్లింపునకే ఖర్చుచేయనున్నారు.
అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన బోయత్రామ్ (100) కన్నుమూశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందజేస్తూ లబ్ధిదారులకు బతుకుపై భరోసా నింపుతున్నది. భర్త మృతి చెందితే జీవిత భాగస్వామికి 57 ఏండ్లు పైబడితే వృద్ధాప్య పింఛన్, ఆలోపు వారికి వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆస�
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్పై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తాజాగా ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే ఆన్లైన్లో దరఖాస్తు చేస
ఈపీఎఫ్ఓలో భాగమైన ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) -1995 ఖాతాదారులకు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే కనీస పింఛను మొత్తాన్ని పెంచాలని ఈపీఎస్ -95 జాతీయ ఉద్యమ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది.
CM KCR | గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గు�
సామాజిక భద్రత కింద నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లలో వాటా పెంచకుండా కేంద్రం చట్టాలను ఉల్లంఘిస్తున్నదని ఆర్థిక వేత్తలు తప్పుపట్టారు. గత 16 ఏండ్ల (2006) నుంచి వృద్ధులు,
డయాలసిస్ పేషేంట్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 399 మంది డయాలసిస్ పేషేంట్లను గుర్తించి వారికి ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. కలెక్టరేట్లో సోమవార�
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని సబ్బండ వర్గాలవారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ‘ఆసరా’ పింఛన్లు అందుకుంటున్న వారు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే దేశంలో ఆసరాలేని వారికి అండగ�
అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సక్రియానాయక్ తండాలో ప్రభుత్వం నిర్మించిన 20 డ�