సామాజిక భద్రత కింద నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లలో వాటా పెంచకుండా కేంద్రం చట్టాలను ఉల్లంఘిస్తున్నదని ఆర్థిక వేత్తలు తప్పుపట్టారు. గత 16 ఏండ్ల (2006) నుంచి వృద్ధులు,
డయాలసిస్ పేషేంట్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 399 మంది డయాలసిస్ పేషేంట్లను గుర్తించి వారికి ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. కలెక్టరేట్లో సోమవార�
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని సబ్బండ వర్గాలవారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ‘ఆసరా’ పింఛన్లు అందుకుంటున్న వారు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే దేశంలో ఆసరాలేని వారికి అండగ�
అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సక్రియానాయక్ తండాలో ప్రభుత్వం నిర్మించిన 20 డ�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్
నల్లగొండ : వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండల కేంద్రంలోని సు�
అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత తనదని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనిమిదేళ్ల కాలంలో కరీంనగర్లో అనేక రోడ్లను సుందరంగా తీర్చిదిద్దామని, ప్�
పేదలే రాష్ట్ర ప్రభుత్వానికి బంధువులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం, నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో నూత
అధికారుల తప్పిదంతో ఓ వికలాంగుడి పెన్షన్ రద్దయింది. దాంతో జగన్కు ఓటేసి తప్పుచేశానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోక సెంటర్లోకొచ్చి చెప్పుతో కొట్టుకున్నాడు. తన కష్టాలను ఈ ప్రభుత్వం...
మోటర్లకు మీటర్లను అడ్డుకొన్నది కేసీఆరే శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి, ఆగస్టు 6: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. �