సుప్రీం కోర్టు తీర్పును అమలుచేయాలి ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులు కాచిగూడ, నవంబర్ 16: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్దారులందరికీ రూ.9వేల పింఛను వర్తింపజేయాలని తెలంగాణ ఆల్ పెన్షన�
మీ-సేవ కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్కు అర్హులై ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11 ను�
Auto debit rules | బ్యాంకింగ్, పెట్టుబడులు వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో శుక్రవారం (అక్టోబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేంటంటే.. పెన్షన్ 80ఏండ్లు పైబడినవారు ఇకపై పెన్షన్ను సక్రమంగా అందు�
భీమ్లానాయక్ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంపవన్ను కలువాలనుకుంటున్నాకిన్నెరమెట్ల కళాకారుడు మొగులయ్యఅచ్చంపేట, సెప్టెంబర్ 3 : తెలంగాణలోనే తనకు గుర్తింపు వచ్చిందని, ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పింఛనే ఆ
కడ్తాల్ : మండలంలో 57సంవత్సరాలు నిండిన వారందరూ ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వారు పింఛన్ల కో�
రైతు బీమా తరహాలో పకడ్బందీగా ఆర్థికంగా, సామాజికంగా వెనుబడినవారికి పథకాలు కొన్ని.. ప్రపంచంలోనే లేవు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేతలకు బీమా సౌకర్యం త్వర�
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షనర్లకు కూడా 30 శాతం పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్�
అనాథ వృద్ధురాలిని నమ్మించిన బంధువు ఇల్లు, భూమి పట్టా చేసుకుని బయటకు గెంటివేత కోనరావుపేట, జూన్ 7: పింఛన్ ఇప్పిస్తానంటూ అనాథ వృద్ధురాలి ఆస్తిని కబ్జా చేసుకొని, ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో మదుపు చేసిన మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం త్వరలో రాబోతున్నది. ఒకవేళ కార్పస్ రూ.5లక్షలకుపైగా ఉంటే పెన్షనర్లు ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు కొత్త ఆ�
ఢిల్లీ ,మే 30: కోవిడ్ బారినపడి మరణించినవారి కుటుంబాలు చక్కని జీవన ప్రమాణాలతో, గౌరవప్రదంగా జీవించడానికి కేంద్ర ప్రభుత్వం సాయపడుతుంది. ఈ మేరకు చనిపోయిన ఉద్యోగులకు వర్తించే ‘ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ’ (ఈఎ
పెంచిన మొత్తం జూన్ 2 నుంచి.. సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వృద్ధ కళాకారుల పింఛన్ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచిన సీఎం కేసీఆర్కు సాంస్కృతికశాఖ మంత్రి శ్