ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులను ఎంపిక చేసి కొత్త పింఛన్లు ఇవ్వనున్నది. ఇందుకోసం బడ్జెట్లో అదనంగా రూ.2,128 కోట్లు కేటాయించింది
ఖాతాదారులకు ఈపీఎఫ్వో ఓ శుభవార్త చెప్పడానికి సమాయత్తం అవుతున్నది. త్వరలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో వచ్చే నెలలో
డిసెంబర్ 1 నుంచి పలు రంగాల్లో కొత్త నిబంధనలు జాబితాలో ఈపీఎఫ్, పెన్షన్, ఐటీ రిటర్న్స్, ఎల్పీజీ.. న్యూఢిల్లీ, నవంబర్ 28: ఈపీఎఫ్, పెన్షన్, ఐటీ రిటర్న్స్, ఎల్పీజీ… ఇలా అనేక అంశాలకు సంబంధించి బుధవారం (డిసెంబ
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వృద్దురాలు అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న నూకెళ్ల సూర్యవ
సుప్రీం కోర్టు తీర్పును అమలుచేయాలి ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులు కాచిగూడ, నవంబర్ 16: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్దారులందరికీ రూ.9వేల పింఛను వర్తింపజేయాలని తెలంగాణ ఆల్ పెన్షన�
మీ-సేవ కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆసరా వృద్ధాప్య పింఛన్కు అర్హులై ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11 ను�
Auto debit rules | బ్యాంకింగ్, పెట్టుబడులు వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో శుక్రవారం (అక్టోబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేంటంటే.. పెన్షన్ 80ఏండ్లు పైబడినవారు ఇకపై పెన్షన్ను సక్రమంగా అందు�
భీమ్లానాయక్ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంపవన్ను కలువాలనుకుంటున్నాకిన్నెరమెట్ల కళాకారుడు మొగులయ్యఅచ్చంపేట, సెప్టెంబర్ 3 : తెలంగాణలోనే తనకు గుర్తింపు వచ్చిందని, ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పింఛనే ఆ
కడ్తాల్ : మండలంలో 57సంవత్సరాలు నిండిన వారందరూ ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వారు పింఛన్ల కో�
రైతు బీమా తరహాలో పకడ్బందీగా ఆర్థికంగా, సామాజికంగా వెనుబడినవారికి పథకాలు కొన్ని.. ప్రపంచంలోనే లేవు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేతలకు బీమా సౌకర్యం త్వర�
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షనర్లకు కూడా 30 శాతం పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్�