పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు బుధవారం మంత్రి శ్రీనివాస్గౌడ్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు మోహన్నారాయణ, కార్యదర్శి నర్సరాజు, నాయకులు జే రవీందర్, కే దశరథరావు, కే యాదయ్యగౌడ్, ఎం లక్ష్మీనారాయణ, టీ ప్రభాకర్, మోహన్రావు, సుజాత, నాగమాంబ, సత్తయ్య, టీ విశ్వనాథం, శ్రీనివాసచారి, ఆర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.