గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీలు ముందుగా చేపట్టాలని, ఆ తర్వాతే స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్ గా పదోన్నతి కల్పించాలని టీజీ జీహెచ్ఎంఏ రాష్ట్ర అదనపు కార్యదర్శి కిషన్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ కిషన
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రధానమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉమ్మడి జిల్లాలో ఈ నెల 15న శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.