Eknath Shinde’s Luggage Checked | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే లగేజీని ఎన్నికల కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. హెలికాప్టర్లో ఆయన వెంట తెచ్చిన సూట్కేసులు, బ్యాగులను తెరిచి చెక్ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్�
ఉద్యోగ విమరణ పొందిన చీఫ్ ఇంజినీర్ల స్థానంలో ఇతర అధికారులకు పూర్తిస్థా యి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సాగునీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు ప్రసాద్ ఇ�
ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద పెద్ద భవంతులలో, పై అంతస్థుల్లో ఉన్నపుడు, దివ్యాంగులు అధికారుల వద్దకు చేరుకోవడం సమస్య అయితే, వారి వద్దకే అధికారులు వెళ్లి సేవలు అందించాలని దివ్యాంగుల ప్రధాన కమిషనర్ కోర్టు ఆద�
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మి దేళ్ల కాలంగా పల్లెల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన సర్కారీ వైద్య సేవలను అందిస్తుంది. గత సమైఖ్య పాలనలో ప్రభు త్వాల పుణ్యమా అని గ్రామాల్లో సరైన సర్కారీ వైద్య సేవలు అ�
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు బలవన్మరణానికి పాల్పడిన అభ్యర్థుల సంఖ్య 26కు చేరింది.
కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం �
న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ వ�
తెలంగాణలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలన్న ధ్యేయంతో 130 చెక్డ్యామ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.3,825 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి మరో 1,200 చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది.
నిర్దేశిత కాలపరిమితికి మించి డిప్యుటేషన్పై ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హెచ్చరించింది. డిప్యుటేషన్లపై స�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఉద్యోగులు, అధికారులకు ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇన్సెంటివ్ను రద్దు చేశారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రివర్ బోర్డులో పనిచేసే సిబ్బంద�
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయని అటవీ శాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ �
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అటవీశాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ పార్కును కర్ణాటక�
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది.