కంటోన్మెంట్ను ప్రత్యేక దేశంగా ఊహించుకుంటున్న బోర్డు, మిలటరీ అధికారులు రోడ్లను మూసివేసి లక్షలాదిమందిని నరకయాతనకు గురిచేస్తున్నారు. వారి ఏకపక్ష నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచ�
శిథిలావస్థలో ఉన్న భవనం రెండో అంతస్తులోని ప్రహరీ కూలింది. ఆ భవనంలో చిక్కుకున్న 17 రోజుల చిన్నారితో సహా 12 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మీర్చౌక్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిం�
సెంట్రల్ డిప్యుటేషన్ను తప్పనిసరి చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్వీసులో అధికారులు తక్కువ మంది ఉండటమే కారణమని కేంద్ర హోంశాఖ చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాలు, పోలీస్ విభాగాల్లో ఎస్పీ, డీ�
అమరావతి : ఇంధనశాఖ,డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్లపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ కల్లా తొలిదశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్కు ఆదాయం రెట్టింపు అయ్యేలా రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కృషి చేయాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో అధికారులు సౌకర్యాల లేమితో థియేటర్లను సీజ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్�
అమరావతి : ఏపీ ప్రభుత్వ జీవో 35కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి జీవోను సస్పెండ్ చేయించిన సినిమా థియేటర్ల యాజమాన్యాలపై వైసీపీ ప్రభుత్వం ప్రతికార చర్యలకు పాల్పడుతుంది. రెండు రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లప
భూపాలపల్లి :ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం అధికారులను కోరారు. బుధవారం తన కార్యాలయంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక�
సిద్దిపేట అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కా�
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా
కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్